Home » economic
పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభానికి తోడు విద్యుత్ సంక్షోభం కూడా తీవ్రస్థాయిలో ఉంది. దీంతో రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు బంద్, 10గంటలకే ఫంక్షన్ హాల్స్ మూసివేత, ఆఖరికి సమావేశాలు కూడా సన్ లైట్ లోనే నిర్వహించుకోవాలంటున్నారు పాకిస్థాన మంత్రులు. పాక్
FM Nirmala Sitharaman’s : మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. వంద ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నా కొన్ని రోజుల క్రితమే ప్
errakota closed : ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. సుమారు 15 కాకులు చనిపోయి ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. మృతి చెందిన కాకుల నమూనాలను పరీక్షల కోసం జలంధర్లోని లాబొరేటరీకి పంపించారు. పరీక్షల్లో ఓ కాకి నమూనాలో బర్డ్ఫ్లూ �
కరోనా వైరస్.. ప్రపంచంపై విరుచుకుపడుతోంది.. ఇప్పటికే 173 దేశాల్లో ఈ మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 19వేల కొత్త కేసులు నమోదవగా.. ఏకంగా 944మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వా�
అతి త్వరలో మూడు విషయాల వల్ల భారత్ పెద్ద ప్రమాదం ఎదుర్కొనబోతున్నట్లు మాజీ ప్రధానమంత్రి,ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ తెలిపారు. సామాజిక అసమానతలు,ఆర్థికవ్యవస్థ మందగమనం,గ్లోబల్ హెల్త్ ఎపిడమిక్ ద్వారా త్వరలో భారత్ పెద్ద అపాయాన్ని ఫేస్ చేయబోతు�
ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత్,చిలీ దేశాలు సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు మంగళవారం(ఏప్రిల్-2,2019) అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం చ�