Economic Response Task Force

  • కరోనాతో అంతా ఆగమాగం..తెలంగాణకు రూ. 70 వేల కోట్ల నష్టం

    July 15, 2020 / 11:43 AM IST

    కరోనాతో అంత ఆగమాగం..ప్రజల ప్రాణాలు తీయడమే కాకుండా..ఆర్థికంగా కోలుకోని దెబ్బ తీస్తోంది. ఎన్నో రాష్ట్రాలకు ఆదాయం లేకపోవడంతో సతమతమవుతున్నాయి. మొదట్లో లాక్ డౌన్ విధించడంతో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వాలకు తీరని నష్టం వాటిల్లింది.…

10TV Telugu News