Home » Economics
కార్మిక ఆర్థిక శాస్త్రానికి అనుభావిక సహకారంపై పరిశోధన చేసిన డేవిడ్ కార్డ్కు సగం బహుమతి ఇవ్వగా, మిగతా సగాన్ని జోషువా డి.అంగ్రిస్ట్, గుడియో డబ్ల్యూ. ఇంబెన్స్లకు సంయుక్తంగా అందజేశారు. కాగా, నోబెల్ శాంతి బహుమతిని బెలారస్, రష్యా, ఉక్రెయిన్కు �
2021ఏడాదికి గాను ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికా శాస్త్రవేత్తలు గెలుచుకున్నారు.
ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి గెలుచుకున్న కోల్ కతాకు చెందిన అభిజిత్ బెనర్జీ ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ప్రధానితో సమావేశం అనంతరం అభిజిత్ మీడియాతో మాట్లాడారు. తాను వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లనని,�
ఆర్ధికశాస్త్రంలో భారతీయుడికి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. కోల్కతాలో జన్మించిన అభిజిత్ బెనర్జీ అంతర్జాతీయంగ�