Home » ED Investigation
శరత్ చంద్రా రెడ్డితో ఉన్న సంబంధాల గురించి కూడా నన్ను ఈడీ అధికారులు అడిగారు.
E Car Race Case : ఈ - కార్ రేస్ కేసులో ఈడీ దూకుడు
National Herald case : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు
జైల్లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకునే యోచనలో ఈడీ ఉంది. అలాగే, విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాసిన వారిపై ఈడీ దృష్టి సారించింది.
వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్(ఈడీ) రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎమ్మెల్యే కేసు నమోదు చేశారు. 16.8 కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సౌత్ గ్రూప్ తో కుమ్మక్కై 5 శాతం నుంచి 12% మార్జిన్ పెంచారని ఈడీ తెలిపింది. ఆధారాలు దొరక్కుండా డిజిటల్ ఫోన్లన్నీ ధ్వంసం చేశారని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. దీంతో ఆమెకు మద్దతులు గులాబీ నేతలంతా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలివెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో మంత్రులు కవితకు అన
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు మరోసారి ఈడీ విచారణకు కవిత హాజరుకానున్నారు.
Delhi Liquor Case: కవితను ప్రశ్నిస్తున్న ఈడీ.. ఆఫీసు దగ్గర టెన్షన్ టెన్షన్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజాగా అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీ అని..ఆమె ఆదేశాల మేదరకు పిళ్లై పనిచేశాడు అని ఈడీ స్పష్టంచేసింది. ఇటీవల అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు రెండు రోజులపాటు ప్రశ్నించగా తాన�