Home » ED Summons
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ నెల 21న జరగనున్న ఈడీ విచారణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నారు. మరోవైపు సోనియా విచారణ సందర్భంగా నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.
సోనియా గాంధీకి ఈడీ సమన్లు
మహారాష్ట్ర రాజకీయాలు గంగ గంటకు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అటు శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే వర్గం, ఇటు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈక్రమంలో శివసేన ఎంపీ సంజయ్రౌత్కు ED సమన్లు జారీ చేయడం సంచలనం ర�
బాలీవుడ్ నటి యామీ గౌతమ్కి ముంబై ఈడీ షాక్ ఇచ్చింది..
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాల్సిందిగా నామాకు నోటీసులు పంపింది. బ్యాంకు రుణాలను అక్రమంగా మళ్లించారనే కేసులో నామాకు ఈడీ సమన్లు పంపింది.