Home » Eenadu
తెలుగునాట తన వ్యాపారాలను నలుదిశలా విస్తరించిన రామోజీరావు సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా కీర్తి గడించారు. పద్మవిభూషణుడిగా ఓ చరిత్రను నమోదు చేశారు.
చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు.