Eetela Raajendar

    Huzurabad By Poll : కరీంనగర్ బయలుదేరిన ఈటల, బండి

    November 2, 2021 / 05:59 PM IST

    ఎంతో ఉత్కంఠగా రేపిన హుజూరాబాద్ ఉపఎన్నికల తుది ఫలితం మరికొద్ది నిమిషాల్లో తేలనుంది. ఇక ఇప్పటికే ఈటెల గెలుపు ఖాయమైనట్లు తెలుస్తోంది.

    Huzurabad by-election: సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. హోరెత్తే ప్రచారం!

    October 13, 2021 / 07:09 AM IST

    హుజురాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడే కొద్దీ నేతల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులుగా బరిలోకి దిగే పార్టీల నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు రాజకీయ వేడి పెంచుతున్నాయి. సామజిక వర్గాల..

    Kaushik Reddy : టీఆర్ఎస్ లోకి హుజురాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి?

    July 10, 2021 / 07:38 PM IST

    హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. రెండు, మూడు రోజుల్లో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.

    Peddireddy: ఈటల చేరికపై పెద్దిరెడ్డికి బీజేపీ బుజ్జగింపులు

    June 2, 2021 / 10:11 PM IST

    పార్టీలో కీలక మార్పులు జరుగుతాయనే ప్రచారం ఊపందుకోవడంతో మాజీ మంత్రి పెద్ది రెడ్డి కాస్త విముఖంగా ఉన్నారట. దీంతో బీజేపీ పెద్దలు పెద్దిరెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డారు.

    సంపాదించుకోటానికి ఇది సమయం కాదు… ప్రైవేట్ ఆస్పత్రులకు ఈటల సూచన

    April 27, 2021 / 06:37 PM IST

    Etela comments on Private Hospital Bills : కోవిడ్ వైరస్ అడ్డం పెట్టుకుని సంపాదించుకోటానికి ఇది సమయం కాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రాంలోని పలు ప్రయివేట్ ఆస్పత్రులు కోవిడ్ పేరుతు ప్రజల వద్ద నుంచి లక్షలకు లక్షలు వసూలుచేస్తున్నట్లు

    No Oxygen Shortage in Telangana : తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదు..ఈటల

    April 27, 2021 / 06:23 PM IST

    NO Oxygen Shortage in Telangana  :  రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని  తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రానికి 400 టన్నుల ఆక్సిజన్ వచ్చిందని కరోనా పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 22 ఆస్ప�

    Telangana COVID కేసుల వివరాలు, జిల్లాల వారీగా.. 2 వేల 043 కొత్త కేసులు

    September 18, 2020 / 09:31 AM IST

    COVID samples : తెలంగాణలో కొత్తగా మరో 2 వేల 043 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,67,046కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 1,802 గా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,35,357గా ఉ

10TV Telugu News