Home » Effect of Monsoons
రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కురుస్తున్న భారీవర్షాలతో ఓ భవనం కూలింది. ఈ భవన శిథిలాల కింద ముగ్గురు చిక్కుకున్నారు. ముంబయి నగరంలోని ఘట్ కోపర్ బంగ్లాలో ఒక భాగం కూలిపోగా ఇద్దరిని రక్షించగా, మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కు�
రుతుపవనాల పురోగమనంతో మంగళవారం దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి.జార్ఖండ్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 11వతేదీన కర్ణాటక,ఏపీ సరహిద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాలు తిరిగి పు�
కొన్ని రోజుల విరామం తర్వాత తెలంగాణలో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ సహా పలు ప్రాంతాల్ల భారీ వర్షపాతం నమోదయింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇవాళ �