Home » Eight
తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం (జులై 10, 2020) ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1013 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 32,224 కు చేరింది. మొత్తం కరోనా సోకి 339 మంది మృతి చెందారు.
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఉపాధి లేకపోవడం, ఆదాయం ఆగిపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. చేతిలో డబ్బు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్ర
ఒడిషాలోని గంజాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో ఎనిమిది మంది మృతి చెందారు.