Home » Eight patients died
ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించామని వైద్య చికిత్సలో ఎలాంటి లోపం లేదని వెల్లడైందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆస్పపత్రిలో ఆక్సిజన్ సరఫరా లోపం వల్ల 8 మంది చనిపోయారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయని పేర్కొ