Home » election manifesto
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.
ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ (UCC), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) అమలును నిలిపివేస్తామని తృణమూల్ కాంగ్రెస్ హామీయిచ్చింది.
కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపించింది..
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఎన్నికల వేళ బంపర్ ఆఫర్లతో నేతలు ఓటర్లను ఆకట్టుకోవడం సర్వసాధారణమే. కానీ, ఇక్కడ మరింత కొత్త ఆఫర్లతో సంఝీ విరాసత్ పార్టీ ఊరిస్తోంది.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 08వ తేదీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు.
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ తన మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోను వైసీపీ నేతలు తీర్చిదిద్దారు.
రైతు, యువత, మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది.