Home » election speech
ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా మంగళవారం పార్లమెంట్లో ప్రసంగించారు. అయితే, ఈ ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌధురి, శశి థరూర్ వంటి నేతలు విమర్శలు గుప్పించారు.
ప్రజల ఓటే వారి చేతుల్లోని ఆయుధమన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మొట్టమొదటిసారిగా మంగళవారం(మార్చి-12,2019) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైట్ అ