elections 2019

    కాంగ్రెస్‌కు షాక్… ప్రియాంక చతుర్వేది రాజీనామా

    April 19, 2019 / 07:47 AM IST

    ఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి  మరోషాక్ తగిలింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి రాజీనామా చేశారు.  ఈ మేరకు ఆమె పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రెండుపేజీల లేఖను పంపించారు. �

    రెండవ దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

    April 18, 2019 / 01:49 AM IST

    సార్వత్రిక ఎన్నికల సమరంలో లోక్‌సభ రెండవ దశ పోలింగ్‌ ప్రారంభం అయింది.  దేశంలోని 11 రాష్ట్రాల్లోని 95 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇవాళ(18 ఏప్రిల్ 2019) పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. ఎక్కడా ఎటువంట

    ఎన్నికల అవకతవలపై సుప్రీం కెళ్తా: కేఏ పాల్

    April 17, 2019 / 08:07 AM IST

    ఢిల్లీ : ఏపీలో జరిగిన ఎన్నికల అవకతవకలపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేస్తానని  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. 2 గంటల పాటు ఈవీఎం లుపని చేయకపోతే పోలింగ్ రద్దు చేయాలని చట్టంలో ఉందని ఆయన చెప్పారు.  నరసాపురం పార్లమెంట్ నియోజక వర

    ఓటుకి నోటు : ఒక్కొక్కరికీ రూ.300.. కోటిన్నర పట్టివేత

    April 17, 2019 / 06:41 AM IST

    సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోడానికి అధికారులు చేస్తున్న దాడులు తమిళనాడు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి.

    నోటికి తాళం : యోగీ, మాయావతి ప్రచారంపై ఈసీ నిషేధం

    April 15, 2019 / 09:35 AM IST

    రోడ్ షో, ఇంటర్వ్యూలు, సభలు, సమావేశాల్లోనూ వీరు మాట్లాడకూడదు. ప్రచారానికి సంబంధించిన నోటి నుంచి మాటలు రాకూడదు. ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 6 గంటల

    గెలిస్తే సూపర్.. ఓడితే ట్రాష్ : బాబుకి కేటీఆర్ చురకలు

    April 15, 2019 / 03:37 AM IST

    టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న వీధి నాటకాలు చూస్తుంటే.. ఏపీలో ఎవరు గెలుస్తున్నారో అర్ధం అవుతోందంటూ వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు మంచివి… లేకపోతే  కావా?  అని సూట�

    టీడీపీ నేతలపై చర్యలు తీసుకోకపోతే అరాచకమే : అంబటి రాంబాబు

    April 14, 2019 / 03:07 PM IST

    గుంటూరు: ఎన్నికల నేరాలు చేయటంలో కోడెల శివప్రసాద రావుది మొదటి స్దానమని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీన గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేసిన దాడులపై  వైసీపీ  ఆదివారం గుంటూరు రూరల్ ఎస్పీ రా�

    మోడీ వెంట తెచ్చిన బ్లాక్ బాక్స్ లో ఏముంది : కర్ణాటక కాంగ్రెస్ డిమాండ్ 

    April 14, 2019 / 12:11 PM IST

    బెంగుళూరు: ప్రధానమంత్రి  మోడీ ఇటీవల కర్ణాటకలోని చిత్రదుర్గకు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. మోడీ వచ్చిన హెలికాప్టర్ లోంచి నలుపు రంగుతో ఉన్న ఒక ట్రంకు పెట్టెను ముగ్గురు వ్యక్తులు ఒక ప్రయివేటు వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఇదంతా కె

    దేశాన్ని ముక్కలు కానివ్వను : మోడీ 

    April 14, 2019 / 10:42 AM IST

    కథువా: ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దేశాన్ని ముక్కలు కానివ్వనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడూతూ… జమ్మూకాశ్మీర్ కు �

    వైరల్ : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేమ్ ప్లేట్ 

    April 13, 2019 / 04:15 PM IST

    అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి 48 గంటలు గడిచిందో లేదో.. అప్పుడే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే పేరుతో తయారు చేసిన నేమ్ బోర్డు తయారైంది. ఈ నేమ్ బోర్డు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్, వైసీపీ అభిమానులు ఈ నేమ�

10TV Telugu News