Elections

    కేజ్రీవాల్ పై 40మంది స్టార్ క్యాంపెయినర్లను దించిన బీజేపీ

    January 22, 2020 / 03:10 PM IST

    వచ్చే నెలలో జరగనున్నఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా చేయవలసిన అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఆప్ ను దేశరాజధానిలో కనిపించకుండా చేయాలని భావిస్తోన

    కేజ్రీ కొత్త ఎత్తు : ఢిల్లీలో “గ్యారెంటీ కార్డ్” విడుదల

    January 19, 2020 / 10:23 AM IST

    ఢిల్లీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని,మహిళల కోసం బస్సుల్లో మొహల్లా మార్షల్స్ ను నియమిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఆదివారం(జనవరి-19,2020) ‘కేజ్రీ

    జనవరి 22న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు

    January 18, 2020 / 02:34 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల జరుగుతున్న నేపధ్యంలో పోలింగ్‌ జరిగే రోజున సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. జనవరి 22న రాష్ట్రంలోని హైదరాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, ములుగు జిల్లాలు మినహా మి�

    ఎన్నికలకు మేము సిద్ధం : మంత్రి సంచలన స్టేట్ మెంట్

    January 17, 2020 / 02:58 PM IST

    ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, వైసీపీ గెలిస్తే రాజధాని మార్చుకోవచ్చని చంద్రబ�

    మున్సిపల్ ఎన్నికల పోటీలో 12,956 మంది అభ్యర్ధులు

    January 15, 2020 / 02:58 PM IST

    రాష్ట్రంలో జనవరి 22న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్ధులు జాబితా ఖరారయ్యింది. రాష్ట్రంలోని 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి.  ఇందుకోసం  జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. 11న నా

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి

    January 11, 2020 / 02:39 AM IST

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ వెల్లడించారు.

    నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తొలిసారి హిజ్రా పోటీ

    January 10, 2020 / 07:43 AM IST

    హైదరాబాద్‌ శివారు నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తొలిసారి హిజ్రా పోటీకి దిగుతున్నారు. బాచుపల్లి గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే హిజ్రా నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పోటీ చేస్తోంది.

    ఇది విన్నారా?: మూడు ఏళ్ల పాపకు ఓటుహక్కు..!!

    January 4, 2020 / 05:33 AM IST

    మూడు సంవత్సరాల చిన్నారికి ఓటు హక్కు ఉందనే సంగతి మీకు తెలుసా? ఇదేదో జోక్ గా చె్పేది కాదు. స్వయంగా ప్రభుత్వం అధికారులే ఎల్‌కేజీ చదువుతున్న మూడు ఏళ్ల పాపకు ఓటు హక్కు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మరి ఇదెలా సాధ్యమో తెలుసుకుందాం.. తెలంగాణలో త్వరలో మున�

    నేనేంటో చూపిస్తా : మంత్రి గంగుల కమలాకర్ స్వీట్ వార్నింగ్!

    December 28, 2019 / 12:06 PM IST

    తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో నేతలను ఆయన హెచ్చరిస్తున్నారు. తనకు వెన్నుపోటు పొడిచినా ఫర్వాలేదు… కానీ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిల్లో క్షమించేది లేదంటు�

    విపక్షాలపై షా ఫైర్…కేంద్ర పథకాల క్రెడిట్ కేజ్రీవాల్ కొట్టేస్తున్నారు

    December 26, 2019 / 03:19 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. గురువారం(సెప్టెంబర్-26,2019)ఢిల్లీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన అమిత్ షా…ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో  ప్రస

10TV Telugu News