Home » Elections
హుజూర్ నగర్ ఉప సమరానికి సమయం దగ్గర పడింది. క్యాంపెయిన్ ముగియడంతో.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ప్రధాన పార్టీల నేతలు. మరోవైపు 21న పోలింగ్
మహారాష్ట్ర, హార్యానా శాసనసభలతో సహా 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్ధానాల ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం అక్టోబరు19వ తేదీ సాయంత్రం తెర పడింది. ఎన్నికల ప్రచారంలో నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు అనేక హామీలతో పాటు పలు విన్యాసాలు కూడా చ
హర్యానా ఎన్నికల్లో సెన్సేషనల్ గా మారాడు ఈ బుడ్డోడు. ఎంతో సీనియారటీ ఉన్న జర్నిలస్టుల్లాగా ముఖ్య నేతలను ఇంటర్వ్యూలు చేసి అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటున్నాడు. బింద్కు చెందిన గుర్మీత్ గోయత్(12) ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జన
బీజేపీ చీఫ్,కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ సెక్రటరీ పదవికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక,కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ దుమాల్ బీసీసీఐ ట్రెజరర్ గా ఎంపిక అయినట్లు బీసీసీఐ ఉన్న�
టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెటర్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నికల్లో విజయం సాధించారు. 147 ఓట్లతో అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. పోటీగా నిలిచిన ప్రకాశ్ జైన్కు 73ఓట్లు మాత్రమే వచ్చాయి. హెచ్సీఏ ఎన్నికల్లో �
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ, తెలంగాణలో ఒకే రోజు సాధారణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ
భారతీయ జనతా పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య కన్నా ఎక్కువ జనాభా ప్రపంచంలో ఎనిమిది దేశాల్లో మాత్రమే ఉందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ లో బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. బీజేపీ అధ్యక్�
543 లోక్సభ నియోజకవర్గాల్లో 8,049 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో 1500 మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది.
పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఓదెల నుంచి కనగర్తి వరకు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లికార్జున నగర్ లో స్థానికులు టెంట్ వేసుకుని నిరసన తెలిపారు. తమను పట్టించుకోనప్పుడు ఓటు ఎందుకు వేయాలని వారు ప్రశ్ని�
తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడ గ్రామస్తులు అలిగారు. తమకు డబ్బులు పంచలేదని వారు కోపంగా ఉన్నారు. అంతేకాదు.. ఓటు వేయడానికి గ్రామస్తులు నిరాకరించారు. మాకు డబ్బులు పంచనప్పుడు.. మే�