Home » Elections
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కచ్చితంగా జైలుకి వెళ్తారని రాహుల్ గాంధ�
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇంకా పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.వైసీపీ,జనసేన నేతల మధ్య పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. వైసీపీ నాయకుడు,రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోం
లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు..95 నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైన క్రమంలో ప్రముఖ రాజకీయనేతలంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడీలు తమ ఓటు హక
తమిళనాడు రాష్ట్రంలో భారీగా బంగారం పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా వేపంభట్టు దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు.. 1381 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీటీడీకి చెందిన బంగారంగా అనుమానిస్తు�
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. ఓటింగ్ కి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గురువారం (ఏప్రిల్ 18,2019) కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితోపాటు 12 రాష్ట్రాల్లో 95 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ �
ఎన్నికల వేళ ఈసీ దూడుకు పెంచింది. డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. పోలీసుల వాహన తనఖీల్లో కోట్ల రూపాయల నగదు పట్టుబడుతుండటంతో ఈసీ ఫ్లయింగ్ స్క్కాడ్ రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రుల హెలికాప్టర్లే లక్ష్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్
హైదరాబాద్ : తెలంగాణలో లోకల్ వార్ కి అడ్డంకులు తొలిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేము
హైదరాబాద్ : మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల విధి విధానాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018లోని 210 లో పలు సెక్షన్లను అనుసరిస్తూ ఈ నిబంధనలను విధించింది. అభ్యర్థుల అర్హతలు, అనర్హతలతోపాటు రిటర్నింగ్ అధికారుల విధ�
ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు పోలీసులు సర్వశక్తులొడ్డారు. కంటి మీద కునుకు లేకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహించారు. అయితే పోలీసులు బందోబస్తులు, భద్రతలలో బిజీగా ఉండటంతో… వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాజకీయ పార్టీలు హమీలు మీద హామీలు గుప్పిస్తుంటాయి. రైతుల కోసం అది చేస్తాం.. ఇది చేస్తామంటూ తియ్యని పలుకులు పలుకుతూ.. అబద్దపు హమీలు ఇవ్వడం కామన్.