Home » Elections
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగిన క్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు.
సాయంత్రం 6 లోపు పోలింగ్ బూత్ లో ఉండి, ఓటర్ల లిస్టు లో పేరు ఉన్నవాళ్లందరికీ ఓటు హక్కు కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.
బీజాపూర్ : చత్తీస్ గఢ్ లో లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీజాపూర్ లో నలుగురు మావోయిస్ట్ లను భద్రతాదళాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం (ఏప్రిల్ 11) ఉదయం పోలింగ్ ప్రారంభం కావటానికి సమయం దగ్గర పడుతున్న క్రమంలో బెంద్ర�
ఢిల్లీ: దేశ భవిష్యత్తు కోసం ప్రజలంతా ఆలోచించి తెలివిగా ఓటు వేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ స్పందిస్తూ..రెండు కోట్ల ఉద్యో
హైదరాబాద్: తెలంగాణలో పలువురు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, భార్య పుష్ప, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఓటేశారు. ఎమ్మ
చిత్తూరు కలెక్టరేట్లో బుధవారం(ఏప్రిల్ 10, 2019) అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొన్ని కీలక డాక్యుమెంట్లు, పరికరాలు, ఏసీలు కాలి బూడదయ్యాయి.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో కర్ణాటకలో కర్ణాటకలో మొత్తం 14 స్థానాలకు గాను లోక్సభకు రెండవ దశలో పోలింగ్ జరుగనుంది.
సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేందుకు ఎంత ఉత్సాహంగా ఊర్లకు వెళతామో అంతకంటే ఉత్సాహంగా ఓట్లు వేసేందుకు ప్రజలు అంతకంటే ఎక్కువగా పోటెత్తారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలో ప్రయాణీకుల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్న వేళ కట్టల కొద్దీ నగదు పట్టుబడుతోంది.