Elections

    గెలుపు ఖాయం : ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ వస్తుందనేదే ముఖ్యం

    May 4, 2019 / 11:31 AM IST

    అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గెలిచేది టీడీపీనే అన్న చంద్రబాబు.. ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ వస్తుందనేదే ఇప్పుడు

    ఏపీలో జరిగినట్టే యూపీలో జరిగింది : ఎస్పీకి ఓటు వేస్తే బీజేపీకి పడింది

    May 1, 2019 / 09:41 AM IST

    ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరుబాట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేశారు. ఏపీలో జరిగినట్టే మిగతా రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని చంద్రబాబు  అన్నారు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేస్తే బీజేపీ గుర్తుకి ఓ

    ఎన్నికల ప్రలోభాలు : రూ.3వేల 274 కోట్లు పట్టివేత

    April 30, 2019 / 05:35 AM IST

    ఎన్నికలవేళ మద్యం ఏరులై పారిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతీ అభ్యర్ధి కూడా మద్యంను ఎన్నికల్లో పంచినట్లు చెబుతూనే ఉన్నారు. ప్రలోభాలకు గురి చేసేందుకు ఎన్నికల్లో అభ్యర్ధులు మద్యం బాటిళ్లను పంచేంద�

    కారణం ఇదే : ఆలస్యంగా ఎన్నికల ఫలితాలు

    April 29, 2019 / 01:24 PM IST

    సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలసమయ్యే అవకాశం ఉందా అంటే.. అవుననే అంటున్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది. ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని ఆయన చెప్పారు. దీనికి కారణం వీవీప్యాట్ స్లిప్స్ లెక్కింపు అని చెప

    ప్రతి ఫ్రెండ్ అవసరమేరా : ఎలక్షన్స్ ఓవర్..ఫ్రెండ్ షిప్ ఫరెవర్

    April 25, 2019 / 04:26 AM IST

    దేశంలో ఓ వైపు ఎన్నికల వేడి,మరోవైపు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. విమర్శలు,ప్రతివిమర్శలతో నాయకులు ఎన్నికల వేడిని మరింత రాజేస్తున్నారు.అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత నాయకులందరూ ఒకటై పోతారు.కానీ వారి కోసం అప్పటివరకు కొట్టుకున్న కార్యకర్తలు

    210 మంది ఎంపీ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు : ADR

    April 25, 2019 / 04:16 AM IST

    దేశ వ్యాప్తంగా జరుగుతన్న లోక్ సభ ఎన్నికలు విడదలవారీగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు దశలు పూర్తికాగా నాలుగో దశ పోలింగ్ 71 నియోజకవర్గాల్లో జరగనున్న 928 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 210 మందిపై అంటే 23% శాతమంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉన్

    ముఖ్య గమనిక : జనసేన గుర్తు మారింది

    April 25, 2019 / 02:07 AM IST

    తెలంగాణలోని జనసేన పార్టీకి రెండు గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. త్వరలోనే ZPTC, MPTC ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోంది. దీనితో రాష్ట్ర ఎన్నికల సంఘం జనసేనతో పాటు..మూడు పార్టీలకు కామన్ గుర్తులను కేటాయించిం�

    తీవ్రవాదుల బాంబు కంటే ఓటు పవర్‌ఫుల్

    April 23, 2019 / 05:59 AM IST

    ప్రధాని మోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌ రానిప్‌లోని నిశన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అంతకుముందు గాంధీనగర్‌లోని తన తల్లి హీరాబెన్ ఇంటికి వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. సొంత రాష్ట్రం గుజ�

    సామర్లకోటలో ఉద్రిక్తత : రాళ్లు, బాటిల్స్‌తో కొట్టుకున్న టీడీపీ-వైసీపీ కార్యకర్తలు

    April 23, 2019 / 04:33 AM IST

    తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్‌పురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరు వర్గీయులు రాళ్లు, బాటిళ్లతో పరస్పరం

    తెలంగాణ లోక్ సభ ఎన్నికలు : 62.53 శాతం పోలింగ్

    April 22, 2019 / 01:55 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 62.53 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 20వ తేదీ శనివారం రాత్రి ఈ ప్రకటన రిలీజ్ చేసింది. మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మొత్�

10TV Telugu News