Home » Elections
సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో... ఈసీ అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
విజయవాడ: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు కలకలం చెలరేగింది. కట్టల కట్టల డబ్బు బయటపడింది. కృష్ణా జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. కోటి
ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార యంత్రాంగం అదే స్థాయిలో చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రం నుండి క్షేత్ర స్థాయి వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ రకాల యాప్లు, విస్తృత స్థాయి నెట్ వర్క్తో క్షేత్ర స్థాయి పరిశీలన,
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు కృష్ణా జిల్లాకు చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 3500 మంది కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర పోలీస్ సిబ్బంది జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే మొహరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే తమ �
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్లతో పాటు ఇతర సామాగ్రిని సిద్ధంగా ఉంచారు. ఈవీఎంలు మొరాయించినా పోలింగ్ ఆగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్ప�
ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 9 సాయంత్రం నుంచి తెరపడనుంది. దీంతో డబ్బులు పంచేందుకు నేతలు తెరలేపారు.
హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండడంతో ఓటర్లను మద్యంతో మభ్యపెట్టే ప్రయత్నాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆబ్కారీ శాఖను ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ఆబ్కారీ నిఘా పె
ఎన్నికల పోలింగ్ కు ముందు కడప జిల్లాలో కలకలం చెలరేగింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఘటన బయటపడింది.
భారత దేశ చరిత్రలో 1951- 52 తర్వాత 2019 ఎన్నికల ప్రక్రియ అత్యంత సుదీర్ఘ కాలంపాటు జరుగుతోంది. ఏప్రిల్ 11, 18, 23, 29, మే 6, 12, 19 తేదీల్లో మొత్తం 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనున్నారు. ఇవన్నీ పూర్తయిన తరువాత మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి విడతలో
హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడింది. ఈ తరుణంలో నోట్ల కట్టలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. బంజారాహిల్స్ లో పోలీసుల తనిఖీల్లో కోటి రూపాయల నగదు పట్టుబడింది. ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి న�