Elections

    ఫస్ట్ టైం నిజామాబాద్ లో : M-3 EVM ప్రత్యేకతలు ఇవే.. ట్యాంపరింగ్ కు నో ఛాన్స్

    April 2, 2019 / 06:05 AM IST

    నిజామాబాద్ : బ్యాలెట్ పేపరా.. ఈవీఎం మెషిన్లా.. వారం రోజులుగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికపై నెలకొన్న డైలమా ఇది. ఎన్నికల నిర్వహణపై ఈసీ క్లారిటీ ఇచ్చేసింది. పేపర్ కాదు.. మెషిన్‌తోనే అని తేల్చేసింది. M-3 రకం EVMలు వినియోగిస్తామని స్పష్టం చేసింది. ని�

    ఎలక్షన్‌ ‘టూర్’: ప్రయాణ ఖర్చులకు రెక్కలు

    April 2, 2019 / 02:30 AM IST

    ఒకవైపు పిల్లలకు వేసవి సెలవులు.. మరోవైపు ఎలక్షన్.. ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే నాలుగు రోజులు హ్యాపీగా ఊళ్లలో గడపడమే కాకుండా, దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే అత్యంత పవిత్రమైన ఓటు హక్కును వాడుకోవచ్చు. ఇది నగరాలకు వలస వచ్చి బ్రతుకుతున్న సాటి ఉద్�

    ఓటు, పోలింగ్ బూత్ క్షణాల్లో తెలుసుకోవచ్చు : కొత్త ఆప్షన్స్‌తో ”నా ఓటు యాప్”

    March 31, 2019 / 03:34 AM IST

    హైదరాబాద్ : నా ఓటు App.. ఓటర్ల సౌలభ్యం కోసం ఈసీ తీసుకొచ్చిన యాప్ ఇది. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీన్ని రిలీజ్ చేశారు. ఓటర్లు

    ఏప్రిల్‌ 11న సార్వత్రిక సెలవు : లోక్‌సభ ఎన్నికలు

    March 30, 2019 / 01:18 PM IST

    హైదరాబాద్‌ : తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న ఏప్రిల్‌ 11వ తేదీని సార్వత్రిక సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషి మార్చి 29 శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్ర�

    ఏపీకి ఈసీ షాక్ : నిరుద్యోగ భృతి పెంచొద్దు.. ఇవ్వొద్దు

    March 30, 2019 / 08:31 AM IST

    ఏపీ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. సీఎం యువనేస్తం పథకం కింద ఇస్తున్న నిరుద్యోగ భృతి పెంపునకు ఈసీ నో చెప్పింది. నిరుద్యోగ భృతి పెంచడం కుదరదని తేల్చింది. 2014 ఎన్నికల్లో హామీ మేరకు నిరుద్యోగ యువతకు చంద్రబాబు ప్రభుత్వం భృతి ఇస్తోంది. ప్రస్తుతం �

    సీఎం సొంత జిల్లాలో కలకలం : రూ.7లక్షల విలువైన మద్యం సీజ్

    March 30, 2019 / 04:52 AM IST

    చిత్తూరు: ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కలకలం చెలరేగింది. పలమనేరు నియోజకవర్గ పరిధిలోని వి.కోట మండలం కంబార్లపల్లెలో భారీగా మద్యం

    అలా అయితే వారం తర్వాతే ఎన్నికల ఫలితాలు

    March 29, 2019 / 09:33 AM IST

    అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్స్ లో వీవీప్యాట్ల లెక్కింపును పెంచాల్సిన అవసరం లేదని శుక్రవారం(మార్చి-29,2019) ఎలక్షన్ కమిషన్(ఈసీ) సుప్రీంకోర్టుకి తెలియజేసింది. వీవీప్యాట్ల లెక్కింపును పెంచితే మొత్తం లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడించడానికి అదనంగా ఆర

    ఎన్నికల బరిలో డాక్టర్లు : ఓటర్ల ‘నాడి’పట్టేందుకు పోటీ

    March 29, 2019 / 04:08 AM IST

    డాక్టర్లు రోగుల నాడి (Pulse) చూడటమే కాదు ఓటర్ల నాడి కూడా పట్టేస్తామంటున్నారు. వైద్యం చేయటమే కాదు ప్రజా సేవ కూడా చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుక రెడీ అయ్యారు డాక్టర్లు.

    వైసీపీ నుంచి భర్త..ఇండిపెండెంట్ గా భార్య

    March 28, 2019 / 03:21 PM IST

    ఏపీలో ఒక అసెంబ్లీ స్థానానికి భార్యాభర్తలు పోటీకి దిగారు.అయితే భర్త ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగగా,భార్య ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు.కృష్ణా జిల్లాలో ఈ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది.   కష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం ను�

    ఎలక్షన్ ఎలర్ట్ : కశ్మీర్‌లో రోడ్ షో‌లపై నిషేధం

    March 28, 2019 / 05:42 AM IST

    శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రదాడులు జరుగే అవకాశాలున్నాయని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో జమ్ము కశ్మీర్ లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంట్లో భాగంగా ఎన్నికల వేళ జమ్ము కశ్మీర్ లో పోలీసులు ఆంక్షలు కొనసాగుతు

10TV Telugu News