Elections

    నేతల ఆశలపై నీళ్లు : పోటీ లేదు.. ప్రచారం లేదు : సల్మాన్

    March 21, 2019 / 11:50 AM IST

    సినీ తారల కోసం ఎన్నో పార్టీలు ఎదురు చూస్తుంటాయి. తమ పార్టీ నుండి ప్రచారం చేయరూ ప్లీజ్..అంటూ ప్రముఖ హీరో, హీరోయిన్లను కోరుతుంటారు.

    ప్రజలు ఫూల్స్ కాదు…మోడీ విమర్శలకు ప్రియాంక కౌంటర్

    March 20, 2019 / 04:03 PM IST

    ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేపట్టిన గంగాయాత్ర బుధవారం(మార్చి-20,2019) ముగిసింది.140 కిలోమీటర్ల పాటు ఆమె పడవలో ప్రయాణించారు.ప్రయాగ్ రాజ్ లో పూజల అనంతరం ప్రారంభమై మూడు రోజులపాటు గంగా పరీవాహక ప్రాంతాల ప్రజలతో ముచ్చటిస్తూ వారణాశి వరకు యాత్ర క�

    కేసీఆర్..దమ్ముందా : మేం పాండవులం గెలుపు కాంగ్రెస్ దే 

    March 20, 2019 / 07:35 AM IST

    హైదరాబాద్ : హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై పోరాడే దమ్ము మాత్రం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ఆయన డబ్బుతో వారిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస�

    ఇంగ్లీష్ పాలెంలో బాంబుల కలకలం 

    March 20, 2019 / 06:42 AM IST

    మచిలీపట్నం : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ బైటపడిన బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలం ఇంగ్లీష్ పాలెంలో బాంబులను దాచినట్లు పోలీసులకు సమాచారం అందటంతో రంగంలోకి దిగారు. దీంట్లో భాగంగా ఓ ఇ�

    ఇండిపెండెంట్ అభ్యర్థుల కొత్త గుర్తులివే

    March 19, 2019 / 06:35 AM IST

    ఢిల్లీ  : పార్లమెంట్ ఎన్నికల్లో  ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం కొత్తగా 36 గుర్తులను కేటాయించింది.  అభ్యర్థులు నామినేషన్‌ను దాఖలు చేయగానే..ఎన్నికల అధికారులు గుర్తుల జాబితాను అందజేయనున్నారు.  నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణ అనంత�

    స్వైన్ ఫ్లూ అలర్ట్ : రాజకీయ ర్యాలీల్లో జాగ్రత్తగా ఉండండి

    March 18, 2019 / 05:58 AM IST

    శీతాకాలం సీజన్ ప్రారంభం నుంచి స్వైన్ ఫ్లూ వైరస్  తెలంగాణ రాష్ట్రంలో విజృంభించటంతో పలు కేసులు నమోదు కావటం.. కొన్ని మరణాలు కూడా సంభవించాయి.

    ఎండలు పెరుగుతున్నా తగ్గని స్వైన్ ఫ్లూ : పెరుగుతున్న కేసుల సంఖ్య

    March 18, 2019 / 02:28 AM IST

    హైదరాబాద్: శీతాకాలంలో విజృంభించే స్వైన్ ఫ్లూ వ్యాధి, ఎండలు మండుతున్నా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. గత వారం రోజుల్లో 35 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలిసింది. రాష్ట్రంలో భానుడి ప్రతాపంలో ప్రజలు అల్లాడుతున్నా స్వైన్ ఫ్లూ వ్యాధి తీవ్రత తగ�

    వామపక్షాలకు 14 అసెంబ్లీ,4ఎంపీ సీట్లు కేటాయించిన పవన్

    March 17, 2019 / 04:14 PM IST

    వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలిసి ఆదివారం(మార్చి-17,2019)పవన్ పవన్‌ మీడియాతో మాట్లాడారు.రెండు వామపక్ష పార్టీలు సీపీఐ,సీపీఎమ్ లకు రెండేసి లోక్‌సభ, ఏడేసి అ�

    ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మద్యం షాపులు బంద్‌

    March 17, 2019 / 08:06 AM IST

    హైదరాబాద్: పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల పాటు మద్యం షాపులను మూసి వేయాలని ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20 వ తేదీ  సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాప�

    65 ఏళ్లుగా ఎన్నికలు : మైదుకూరులో మహిళలకు చోటేది  

    March 17, 2019 / 05:46 AM IST

    మైదుకూరు : అన్ని రంగాల్లో మహిళలకు గౌరవమైన స్థానం కల్పిస్తున్నామంటు  పాలకుల ప్రగల్భాలు..నేతల డాంభికాలు..చట్టసభల్లో సైతం మహిళలకు తగిన ప్రాధాన్యతనిస్తున్నామనీ.. చట్టసభల్లో సముచితస్ధ్థానం ఇస్తున్నామని నిత్యం రాజకీయ పార్టీల నాయకులు.. ప్రజాప్�

10TV Telugu News