Home » Elections
సినీ తారల కోసం ఎన్నో పార్టీలు ఎదురు చూస్తుంటాయి. తమ పార్టీ నుండి ప్రచారం చేయరూ ప్లీజ్..అంటూ ప్రముఖ హీరో, హీరోయిన్లను కోరుతుంటారు.
ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేపట్టిన గంగాయాత్ర బుధవారం(మార్చి-20,2019) ముగిసింది.140 కిలోమీటర్ల పాటు ఆమె పడవలో ప్రయాణించారు.ప్రయాగ్ రాజ్ లో పూజల అనంతరం ప్రారంభమై మూడు రోజులపాటు గంగా పరీవాహక ప్రాంతాల ప్రజలతో ముచ్చటిస్తూ వారణాశి వరకు యాత్ర క�
హైదరాబాద్ : హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై పోరాడే దమ్ము మాత్రం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు వ్యతిరేకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ఆయన డబ్బుతో వారిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస�
మచిలీపట్నం : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ బైటపడిన బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలం ఇంగ్లీష్ పాలెంలో బాంబులను దాచినట్లు పోలీసులకు సమాచారం అందటంతో రంగంలోకి దిగారు. దీంట్లో భాగంగా ఓ ఇ�
ఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం కొత్తగా 36 గుర్తులను కేటాయించింది. అభ్యర్థులు నామినేషన్ను దాఖలు చేయగానే..ఎన్నికల అధికారులు గుర్తుల జాబితాను అందజేయనున్నారు. నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణ అనంత�
శీతాకాలం సీజన్ ప్రారంభం నుంచి స్వైన్ ఫ్లూ వైరస్ తెలంగాణ రాష్ట్రంలో విజృంభించటంతో పలు కేసులు నమోదు కావటం.. కొన్ని మరణాలు కూడా సంభవించాయి.
హైదరాబాద్: శీతాకాలంలో విజృంభించే స్వైన్ ఫ్లూ వ్యాధి, ఎండలు మండుతున్నా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. గత వారం రోజుల్లో 35 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలిసింది. రాష్ట్రంలో భానుడి ప్రతాపంలో ప్రజలు అల్లాడుతున్నా స్వైన్ ఫ్లూ వ్యాధి తీవ్రత తగ�
వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలిసి ఆదివారం(మార్చి-17,2019)పవన్ పవన్ మీడియాతో మాట్లాడారు.రెండు వామపక్ష పార్టీలు సీపీఐ,సీపీఎమ్ లకు రెండేసి లోక్సభ, ఏడేసి అ�
హైదరాబాద్: పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల పాటు మద్యం షాపులను మూసి వేయాలని ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20 వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాప�
మైదుకూరు : అన్ని రంగాల్లో మహిళలకు గౌరవమైన స్థానం కల్పిస్తున్నామంటు పాలకుల ప్రగల్భాలు..నేతల డాంభికాలు..చట్టసభల్లో సైతం మహిళలకు తగిన ప్రాధాన్యతనిస్తున్నామనీ.. చట్టసభల్లో సముచితస్ధ్థానం ఇస్తున్నామని నిత్యం రాజకీయ పార్టీల నాయకులు.. ప్రజాప్�