Elections

    బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు : దేశంలో ఇవే చివరి ఎన్నికలు

    March 16, 2019 / 02:55 PM IST

    వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.మరికొన్ని రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సునామీ సృష్టిస్తారని,ఆ తర్వాత దేశంలో ఎన్నికలు ఉండవని అన్నారు.శుక్రవారం(మార్చి-

    2019 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? : సమాధానం పెట్రోల్ బంక్ లో

    March 15, 2019 / 03:05 PM IST

    ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.మే-23,2019న వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరిని దేశ ప్రధానిని చేస్తాయి ఎవరినీ ప్రతిపక్షంలో కూర్చోబెడతాయని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.అసలు ఈ ఎన్నికల్లో ఎవరు ప్రధాని అవుతారని తెలియాలంటే మీ ఇంటి దగ్గర్�

    2.5లక్షల మంది : కేసీఆర్ సభకు పోటెత్తనున్న జనం

    March 15, 2019 / 05:39 AM IST

    కరీంనగర్: ఏ ఎన్నికల ప్రచారాన్ని అయినా తెలంగాణ సీఎ కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభిస్తారు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి మరోసారి కరీంనగర్ నే ఎంచుకున్నారు గులాబీ బాస్. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. కరీంనగర్ లో మార్చి 17న బ�

    నేతలూ..మా కాలనీకి రావద్దు..మా టైమ్ వేస్ట్ చేయొద్దు

    March 14, 2019 / 04:30 AM IST

    తూర్పుపాలెం : దేశవ్యాప్తంగా ఎన్నిల సందడి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.  తమ సమస్యలు పరిష్కరించని రాజకీయ నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు చైతన్యమవుతున్నారు. ఈ క్రమంలో తూర్పుగో

    గెలుపోటముల్లో 5శాతం ఇంపాక్ట్ : అభ్యర్థుల రాతను డిసైడ్ చేస్తున్న సోషల్ మీడియా

    March 13, 2019 / 10:57 AM IST

    100 ఓట్లు తెచ్చేలా ఉంటే చాలు వారిని లీడర్లు అక్కున చేర్చుకుంటారు. అదే వెయ్యి ఓట్లైతే కార్యకర్తల్లో మంచి గుర్తింపు ఇచ్చే హోదా ఇస్తారు. మరి ఏకంగా 5శాతం ఓటర్లని ప్రభావితం

    బ్యాంక్ లోన్ ఎగ్గొడితే ఎన్నికల్లో పోటీకి అనుతించొద్దు: ఈసీకి వినతి

    March 13, 2019 / 10:33 AM IST

    బ్యాంకుల వద్ద అప్పులు (లోన్స్) తీసుకుని ఎగ్గొట్టిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వవద్దు అంటు బ్యాంక్ వర్కర్స్ అసోసియేషన్ ఎన్నికల సంఘాన్ని కోరింది.

    ఎన్నికల యుద్ధానికి మహిళా పార్టీ రెడీ: 9 స్థానాల్లో  పోటీ

    March 13, 2019 / 06:21 AM IST

    హైదరాబాద్: మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో ప్రారంభమైన మహిళా పార్టీ లోక్ సభ యుద్ధానికి సిద్ధమవుతోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే  మొదటి మహిళా జాతీయ మహిళల పార్టీ (NWP) 9 స్థానాల నుంచి పోటీచేసుందుకు చర్యలు తీసుకుంటోంది. �

    14న టీడీపీ ఫస్ట్ లిస్ట్ : ఒంగోలు లోక్ సభకు శిద్దా పేరు

    March 12, 2019 / 06:51 AM IST

    అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి జాబితాను సిద్ధం చేశారు. పెండింగ్ లిస్ట్ ను క్లియర్ చేసే పనిలో బాబు కసరత్తులు పూర్తయినట్లుగా తెలుస్తోంది. మార్చి 14న మొదటి బాబితాలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఒంగోలు లోక్ సభకు మంత్రి శిద్దా రాఘవర�

    కుట్రలపై అప్రమత్తంగా ఉండండి : చంద్రబాబు జాగ్రత్తలు

    March 12, 2019 / 04:48 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. జాగ్రత్తలు చెబుతున్నారు. ఎన్నికల సమయం.. పోలింగ్ కు వెళ్తున్నాం.. కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా నేతలకు సూచించారు. మార్చి 12వ తేదీ ఉదయం టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నేతలతో చర్చించా�

    తెలంగాణలో ఫామ్ 7 సమస్యలు లేవు: రజత్ కుమార్

    March 11, 2019 / 04:25 PM IST

    దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిని పర్యవేక్షించే బాధ్యతలు తీసుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార�

10TV Telugu News