Home » Elections
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ నిప్పులు చెరిగారు. దొంగ ఎన్నికల సర్వేలు చేయించడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. ఈ విషయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో
కాకినాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అధికారం ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ జగన్ కోరారు. వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతి లేని, స్వచ్ఛమైన పాలన అందిస్తామన్నారు. సంక్షేమ
అదో చిన్న ప్రపంచం.. కాకపోతే వేల కోట్ల వ్యాపారం.. అంతకంటే ఎక్కువగా గ్లామర్ ఫీల్డ్. మెగాస్టార్లు, స్టార్లు.. లేడీ సూపర్ స్టార్లు ఇలా ఉంటుంది. అదే తెలుగు సినీ ఇండస్ట్రీ. వీళ్ల కోసం ఓ అసోసియేషన్ ఉంది. అదే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA-మా). ఈసారి ఎన్నికల�
హీరో శివాజీ రాజా.. మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నారు. శ్రీకాంత్, నేను ఏ తప్పూ చేయలేదని విలపించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారిన వేళ ఇండస్టీనే వదిలేసి వెళ్లిపోతున్నానంటూ కామెంట్లు చేయడం హాట్ టాపిక్గా మా�
అమరావతి : యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల కిందటే చెప్పారంటూ వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు పవన్ కల్యాణ్.. పాక్ మీడియా, నేతలు కూడా పవన్ వ్యాఖ్యలను ఉదహరించడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో తను వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణిచ్చుకున్నారు.. ఈ
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.28వేల కోట్ల మధ్యంతర డివిడెంట్ ను కేంద్రప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మోడీ సర్కార్ కు వరుసగా ఆర్బీఐ అడ్వాన్స్ పేమంట్ ఇవ్వడం వరుసగా ఇది రెండోసారి. టర్కీ ప్రెసిడెంట్ ఈర్డోజన్ పాలనకి రెఫరెండంగా �
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి మోడీ ప్రభుత్వంపై సోమవారం(ఫిబ్రవరి-18,2019) వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని ఫిబ్రవరి-8,2019న నిఘా సంస్థలు ప్రభుత్వానికి తెలియజేశాయని మమత అన్నా�
విశాఖపట్నం : అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని కోరారు. తాను లోక�
ఆ ఊళ్లోని కొన్ని ఇళ్లలో చూస్తే ఒక్కొక్కరు గుండుతో దర్శనమిస్తుంటారు. మొత్తం 101 మంది గుండ్లతో కనిపిస్తున్నారు. వీరందరూ ఎందుకు గుండ్లు చేయించుకున్నారు. ఏంటా గుండ్ల కథ తెలుసుకోవాలంటే ఇది చదవండి… మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం అప్పాజిపల్లిలో ఇ
మరోసారి మోడీయే దేశానికి ప్రధాని అవుతారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. మంగళవారం(ఫిబ్రవరి-12,2019) ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..2019 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఏర్పాటై, మరోసారి మోడీ ప్ర