Home » electoin campaign
వనపర్తి : మిషన్ భగీరథ అద్భుతమైన పథకమని.. నెల రోజుల్లో పూర్తవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గద్వాలలో గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు. ఆర్డీఎస్ కాలువ కింద �
అమరావతిని అడ్డుకునేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ.లక్ష కోట్లను ఇవ్వడం లేదన్నారు. ‘ఏపీపై కేసీఆర్ పెత్తనమేంటి.. బెదిరిస్తే నేను భయపడతానా? కేసీఆర్… ఖబడ్దార్ నీ ఆటలు నా దగ్గర సాగవు’ అని హెచ్చరి