Home » ELECTRIC BIKE
పేలిన బైక్ బ్యాటరీ.. భారీగా మంటలు
ఎలక్ట్రిక్ బైక్ల పేలుడు ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇంటిముందు చార్జింగ్ పెట్టి ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ అర్ధరాత్రి సమయంలో పేలింది. దీంతో బైక్ మంటల్లో దగ్దం అవ్వటంతో పాటు ఇంటికి మంటలు వ్యాపించాయి.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. పెట్రోల్ లీటరు ధర రూ. 120కి చేరింది. దీంతో ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్లాలంటే ప్రజలు ఓసారి ఆలోచిస్తున్నారు. పట్టణాల్లో బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తూ పనులు పూర్తిచేసుకొని...
ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్లలో ఒకటైన ఎనిగ్మా ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ - 'కేఫ్ రేసర్'ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న వేళ అందరి చూపు ఎలక్ట్రిక్ స్కూటర్ల పై పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి. అంతా చూస్తుండగానే
త్వరలో మార్కెట్లోకి రానున్న హోప్ ఓఎక్స్ఓ ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లు వాహన ప్రియులను ఆకర్షిస్తున్నాయి. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ బైక్ త్వరలో మార్కెట్లోకి రానుంది.
రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఆర్వీ 400 మోడల్ అమ్మకాల్లో దుమ్మురేపుతుంది. జూన్ నెలలో తొలిసారి ఈ బైక్ అమ్మకానికి పెట్టినపుడు రెండు గంటల్లోనే అమ్మకానికి పెట్టిన బైక్లన్నీబుక్ అయిపోయాయి. దీంతో బుకింగ్
యూత్లో విపరీతమైన క్రేజ్ ఉన్న బైక్ హయాబుసా.. మధ్యతరగతివారికి అందనంత దూరంలో ఉండే బైక్ ఇది. అందులో ఎటువంటి సందేహం లేదు, కానీ డిజైన్, శక్తి మరియు వేగం కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
బజాబ్ ఆటో ఇండస్ట్రీ కొత్త ఎలక్ట్రిక్ బైక్ను సంక్రాంతి నాటికి మార్కెట్లోకి తీసుకురానుంది. రెండు దశాబ్దాలుగా వినియోగదారులకు దూరంగా ఉన్న చేతక్ బండిని బ్యాటరీతో నడిచే బైక్ రూపంలో జనవరి 14న లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఒకినావా
యావత్ భారతమంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించిన ఎలక్ట్రిక్ రవాణానే మార్గదర్శకంగా తీసుకుని ప్రయాణిస్తుంది. వాతావరణం పట్ల జాగ్రత్తతో వ్యవహరిస్తున్న యువత రోజుకో కొత్త ప్రయోగంతో మార్కెట్లోకి వస్తుంది. మీరట్లోని ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్