-
Home » electric buses
electric buses
మహిళలకు గుడ్న్యూస్.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇకపై ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ బస్సులతో పాటు అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా మహిళలకు ..
మన హైదరాబాద్లో ఆసియాలోనే అతి పెద్ద బస్ స్టేషన్.. త్వరలోనే..
తెలంగాణలో మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో బస్సులు కిక్కిరిసిపోయి కనపడుతున్నాయి.
ఏపీలో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. త్వరలో ఆ జిల్లాల్లో నడిపేందుకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ
ఏపీలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. తొలి దశలో 750 పీవీటీ ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది.
Delhi: భవిష్యత్తులో కూడా ఇలాంటి సాయం చేయాలంటూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన కేజ్రీవాల్
ఢిల్లీ రోడ్లపై ఇప్పుడు మొత్తం 800 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఇది దేశం మొత్తంలోనే అత్యధికం. 2025 చివరి నాటికి ఢిల్లీ రోడ్లపై మొత్తం 8 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పేర్కొన్నారు
TSRTC: పర్యావరణ హితం దిశగా టీఎస్ఆర్టీసీ.. సంస్థలోకి తొలిసారిగా 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్ సిటీల�
Tirumala Electric Buses: త్వరలో తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రయోగాత్మకంగా పరిశీలించిన అధికారులు
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సుకు సంబంధించిన ట్రయల్ రన్ను అధికారులు ప్రయోగాత్మకంగా నిర్వహించారు. బస్సు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
Electric Buses: ఢిల్లీ వాసులకు ఆ 150 బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఢిల్లీ వాసులకు మరో 3రోజుల వరకూ 150 బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలకు మేరకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
TSRTC: డీజిల్ బస్సులపై టీఎస్ఆర్టీసీ ప్రయోగాలు.. ఎలక్ట్రిక్గా మార్చే ఆలోచన!
డీజిల్ భారాన్ని తగ్గించేందుకు కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతోంది తెలంగాణ ఆర్టీసీ. కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు కొనకుండానే.. ఉన్న బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని భావిస్తోంది.
Electric Buses : 2025నాటికి దేశంలో రోడ్లపైకి…. 10శాతం విద్యుత్ బస్సులు
కేంద్రప్రభుత్వ ఫేమ్ 2 పథకం కింద 7మీటర్ల పొడవైన బస్సులకు రూ.35 లక్షలు, 9 మీటర్ల బస్సులకు రూ.45 లక్షలు, 12 మీటర్ల బస్సులకు రూ.55 లక్షల మూలధన రాయితీ లభిస
ఆర్టీసీ నష్టాలకు ఒలెక్ట్రా కారణం కాదు – మేఘా
ఆర్టీసీ నష్టాలకు కారణం మేఘా సంస్థ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఆర్టీసీకి తమ సంస్థ ఒలెక్ట్రా... కేవలం 40 బస్సులను మాత్రమే అద్దెకు