Home » Electric Vehicle Mobility park
పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఓర్వకల్లు దగ్గర 12వందల ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్కు నెలకొల్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎం.ఓ.యూ. చేసుకొంది.