Home » Electricity shock
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం మా ప్రభుత్వ విధానం కాదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిలకలూరిపేట మండలం రామచంద్రపురంలోని ఓ పెట్రోల్ బంక్లో విద్యుత్ షాక్తో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పెట్రోల్ బంక్లో ఓ బల్బ్ పాడవడంతో దాన్ని మార్చేందుకు ఇనుప స్టాండ్ను తీసుకువస్తు�