Home » Elephant Foot Yam
కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దుంపలను నాటగా.. ప్రస్తుతం నాట్లు వేసే రైతాంగం ఎలాంటి మెలకువలు పాటించాలో ఈనాటి మట్టిమనిషి కార్యక్రమంలో తెలుసుకుందాం.
గోదావరి జిల్లాల్లో నవంబర్, డిసెంబర్ నెలలో కంద నాటుతుంటారు. రైతులు విత్తనాల దగ్గర నుంచి ప్రతి దశలో జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకి 60 నుండి 65 టన్నుల వరకు దిగుబడిని తీయవచ్చు. అయితే ఇప్పటికే నాటిన ప్రాంతాల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి