Home » elephant kills
ఏనుగు మంగళవారం ఒక్కరోజే రాంచీ జిల్లాలో ఇద్దరు మహిళలు సహా నలుగురిని చంపడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సోమవారం లోహర్దగా జిల్లాలో ఇద్దరు మహిళలపై ఏనుగు దాడిచేసి హతమార్చింది. అంతకుముందు రోజు ఆదివారం ఒకరిని తొక్కి చంపించిందని అధికారులు త�
ఏనుగు మందలో నుంచి వేరు అయిపోయిన ఓ ఏనుగు 16 మందిని చంపేసింది. ఆరు జిల్లాల్లో సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణించిన ఏనుగు ఇంతమందిని చంపేసింది. మే నెల ప్రారంభంలో ఆ ఏనుగు మంద నుండి విడిపోయింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.