elephants in andhra

    Chittoor District: ఏనుగుల గుంపు హల్చల్.. భయాందోళనలో గ్రామాలు!

    June 2, 2021 / 04:06 PM IST

    ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండపేట కోడూరు వద్ద ఏనుగుల గుంపు స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. సుమారు 38 ఏనుగుల భారీ గుంపు కొన్ని రోజులుగా గ్రామ సమీపంలో తిష్ట వేస�

10TV Telugu News