Home » Eluru
ఏలూరు జిల్లా నర్సాపురంలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. యాక్సిస్ బ్యాంక్ డిపాజిట్ మిషన్ లో 40 ఐదు వందల దొంగ నోట్లను ఓ వ్యక్తి డిపాజిట్ చేశారు. బ్యాక్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్పల్ప గాయాలు అయ్యాయి. ఎంగిలపాకలంక గ్రామ శివారులో ప్రమాదం జరిగింది.
ఏలూరు జిల్లాలో పురాతనకాలం నాటి బంగారు నాణాలు లభ్యమయ్యాయి. కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలోని పొలంలో పైపులైన్ తవ్వుతుండగా పురాతన కాలం నాటి బంగారు నాణాలు లభ్యం అయ్యాయి.
చేపల లారీ బోల్తా..ఎగబడిన జనం
ఏలూరులో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు పవన్ కల్యాణ్ హత్యకు గురయ్యాడు. గొడుగుపేటకు చెందిన నాగరాజు.. పవన్ ను హత్య చేసినట్లు పవన్ బంధువులు ఆరోపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పసి బిడ్డలను అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు అయింది. ఏలూరు జిల్లా పోలీసులు ముఠా సభ్యుల ఆటకట్టించారు. ఏలూరులోని అమ్మపాలెంకు చెందిన ఓ శిశువును రూ.2 లక్షల 70వేలకు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.
వాగులో పడిన వారెవ్వరూ ప్రాణాలతో బయటపడలేదట. పైగా పొద్దుపొద్దున్నే ఫుల్లుగా తాగి నీటిలో కొట్టుకుపోయాడు. ఇంకేముంది చూసేవాళ్లెవరూ ప్రాణాలతో బయటపడతారనుకోరు. కానీ, గూటాలకు చెందిన నాగేశ్వరరావు మత్తులో ఉండే పోరాడాడు. స్థానికుల చొరవతో ఊపిరి పీల్�
రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు నీళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా వరద ప్రాంతాలను సందర్శిస్తున్న సీఎం జగన్ బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ప్రయాణం మొదలు�
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి, తమ్ముడు దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో జరిగింది. దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ప్రతి ఏటా 3 విడతల్లో 13వేల 500 రూపాయల చొప్పున రైతులకు సీఎం జగన్ సాయం అందిస్తున్నారు. ఈ నెల 31న కేంద్రం రూ. 2 వేలు చొప్పున పీఎం కిసాన్ నిధులు ఇవ్వనుంది.