Home » Eluru
Strange disease in West Godavari district : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోమరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధి కలకలం సృష్టించింది. స్థానికులు ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఇప్పటి వరకు 14 మంది అస్వస్థతకు గురికాగా.. బాధితులను ఏలూరు, గుం�
Eluru Mystery Disease : ఏలూరులో వింత వ్యాధికి పురుగుమందుల అవశేషాలే కారణమని ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. గత కొన్ని రోజులుగా ఏలూరులో వింత వ్యాధి కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. న్య�
ఏలూరులో వింత వ్యాధి ఎలా వచ్చింది ? ఏమి కారణం ? ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేసిన ఈ వ్యాధి ఎలా వచ్చిందనే దానిపై ఓ క్లారిటీ రానుంది. కాసేపట్లో రిపోర్టు రానుంది. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. 2020, డిసెంబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం సీఎం జగన్కు న�
agri labour dies in nellore district : నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కలువాయి మండలం వెలుగొట్లపల్లిలో వరి నాట్లు వేయడానికి 70 మంది వలస కూలీలు పశ్చమ బెంగాల్ నుండి వచ్చారు. ఓ రైతు పొలంలో వరినాట్లు వేస్తుండగా 10 మంది అస్వస్ధతకు గురయ్యారు. అందులో ఒకరు మృతి చెందా
What does the Eluru incident say : ఏలూరు ఘటన ఏం చెబుతోంది..? పెస్టిసైడ్సే ముగ్గురి ప్రాణాలు తీశాయా..? పంటలపై పురుగు మందులు అధికంగా వాడటమే ఇంతమందిని ఆస్పత్రి పాలు చేసిందా..? మనం రోజూ తీసుకునే బియ్యం, కూరగాయల ద్వారా క్రిమిసంహారకాలు మన ఒంట్లో తిష్ట వేస్తున్నాయా..? మనం తి
Strange disease in Eluru : అంతుచిక్కని అనారోగ్యం.. ఏలూరు ప్రజలను ఇంకా వేధిస్తోంది. ఇప్పటికే వందల మంది బాధితులు ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రిలో చేరి.. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు వచ్చిన బాధితుల్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల�
Eluru ‘mystery’ illness ఏలూరు ప్రజలను అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది. ఇప్పటివరకు ఏలూరులో 550 మందిని పైగా ప్రభావితం చేసిన అంతుచిక్కని వ్యాధిపై దర్యాప్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అధికారులు ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు. కోవిడ్ -19 పారిశుధ్య చర్యల�
CM Jagan video conference with central teams in Eluru : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో.. ఎలా కట్టడి చేయాలా అనే విషంపై ఏపీ సర్కార్ దృష్టిపెట్టింది. అయితే.. వ్యాధికి అసలు కారణం తెలవకపోవడం చిక్కుముడిగా మారింది. ఇక ఏపీ సీఎం జగన్ ఏలూరు పరిస్థితిపై సమీ�
ఏలూరుకు ఏమైంది ? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ కలవరపెడుతోంది. వింత వ్యాధికి కారణం ఏంటనేది స్పష్టంగా తేలడం లేదు. ఏలూరులో పర్యటిస్తున్న ఎయిమ్స్ All India Institute Of Medical Science (AIIMS) బృందం.. వింత వ్యాధిపై ఏం తేల్చింది..? వింత వ్యాధిపై ఎయిమ్స్ ఫస్ట్ రిపోర్ట్లో ఏముంది.