Home » Eluru
young pharmacist committed suicide : పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో ఓ ఫార్మసిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు మోసం చేయటం వల్లే తన కుమార్తె సూసైడ్ చేసుకుందని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఏలూరు కు చెందిన వెదురుపర్తి సౌజన్య(24) అనే యువత�
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని మురళీకృష్ణ ఆస్పత్రి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ హాస్పిటల్ కు ఎలాంటి అనుమతులు లేకున్నా మురళీకృష్ణ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం కరోనా వైద్యం అందిస్తామంటూ లక్షలను దండుకుంటోంది. ఆస్పత్రి�
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఏలూరు కోవిడ్ ఆస్పత్రిలో ఇద్దరు కరోనా పేషెంట్లు మృతి చెందారు. బెడ్ పై నుంచి కింద పడి ఓ మహిళా పేషెంట్ మృతి చెందింది. బాత్ రూమ్ లో పడి మరో కరోనా బాధితుడు చనిపోయాడు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ విషాధ ఘటనలు జ
అమెరికా ఎక్కడుంది? ఏలూరు పక్కన.. మరి ఏలూరు ఎక్కడుంది? అమెరికా పక్కన. అదేంటి.. ఏలూరు.. అమెరికా పక్కపక్కనే ఉన్నాయని అనుకుంటున్నారా? అబ్బే.. మనకు
బాలికలు, మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ చట్టం, యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే సీఎం జగన్ ఏపీలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను రాజమండ్రిలో ప్రారంభించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నకోడి పందాల్లో విషాదం చోటు చేసుకుంది. చింతలపూడి మండలం ప్రగడవరంలో కోడి కత్తి తగిలి ఒక వ్యక్తి మృతి చెందాడు. కోడి కత్తి మర్మాంగాలకు తగలడంతో సరిపల్లి చిన వెంకటేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. పందెంలో రెండు క�
పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటి కోడి పందానికి సిద్ధమయ్యారు. ఏలూరులో కోడి పందాలు ప్రారంభం కాబోతున్నాయి.
ఏలూరులో దారుణం జరిగింది. వివాహితను గ్యాంగ్ రేప్ చేశారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి యాకోబు అనే వ్యక్తి మహిళను బైక్ పై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సంలో రాజధాని తరలింపుపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాల రూపు రేఖలు ఫిబ్రవరి 1 నుంచి మార్చ బోతున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ఆయన జనవరి 3, శుక్రవారం నాడు ప్రారంభి�