Home » Eluru
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పైలెట్ ప్రాజెక్టు కింద సీఎం జగన్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఇండోర్ స్టేడియంలో శుక్రవారం (జనవరి 3) ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం (జనవరి 3, 2020) ఏలూరులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
టీడీపీ కీలక నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి(బడేటి కోట రామారావు) మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బుజ్జి.. చిన్న వయసులోనే
3 జిల్లాలు, 10 హత్యలు.. బంధువులను కూడా వదల్లేదు.. డబ్బు కోసం హతమార్చే ఓ కిరాతకుడిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. డబ్బున్నవాళ్లనే కాదు... తన బంధువులను
డబ్బు కోసం.. ఒకరు కాదు రెండు కాదు ఎనిమిది మందిని నమ్మించి గొంతుకోశాడు ఓ దుర్మార్గుడు. డబ్బున్న వాళ్లను, అమాయకులను టార్గెట్ చేసుకుని దేవుడి ప్రసాదం తింటే ఇంరా ధనవంతులవుతారని నమ్మించాడు. ఇదే తరహాలో నలుగురు బంధువులను, నలుగురు పరిచయస్థులను చంపే
గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు తెరిచామా ? విక్రయించామా..మద్యం షాపులు ఎక్కడ తెరిచారో చూపించు అంటూ..బాబుకి సీఎం జగన్ సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలకు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు జగన్. పట్టపగలే బాబు అబద్ధాలు ఆడుతున్నా�
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా శనివారపుపేట పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తలను ఆయన తరిమి తరిమి కొట్టారు. పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. ఎ
ఏలూరు: ఏపీ పాలిటిక్స్ లో గోదావరి జిల్లాలది ప్రత్యేక స్థానం. వారు డిసైడ్ చేసిన పార్టీలే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంటాయి. 2014 ఎన్నికల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్విప్ చేసింది. గత ఎన్నికల్లో టీడీపీకే (టీడీపీ – బీజేపీ ప�
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది జనసేనాని
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు పెద్దగా సమయం లేకపోవడంతో