Eluru

    గిదేమి రోగం : ఏలూరులో పెరుగుతున్న బాధితులు

    December 9, 2020 / 06:27 AM IST

    అంతుచిక్కని అనారోగ్యం ఏలూరును వేధిస్తోంది. వింత వ్యాధితో అప్పటికప్పుడే కుప్పకూలిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 556కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 459 మందిని డిశ్చార్జ్‌ అయ్యారు. మెరుగై�

    ఏలూరులో వైద్యపరీక్షలపై సీఎం జగన్ ఆరా..బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం

    December 8, 2020 / 02:44 PM IST

    CM Jagan inquire medical examinations : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బాధితులకు అందిస్తున్న వైద్యపరీక్షలపై సీఎం జగన్ ఆరా తీశారు. రాష్ట్రంతో పాటు కేంద్రానికి చెందిన వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలు అధికారులు సీఎంకు వివరించారు. ఎయిమ్స్ పరీక్షల్లో బాధితుల శర�

    ఐసీయూలో ఏలూరు !… ట్యాంకు నీళ్లే కొంప ముంచాయా ?

    December 8, 2020 / 12:24 PM IST

    water contamination is the reason of eluru mysterious disease :  పశ్చిగోదావరి జిల్లా ఏలూరులో మున్సిపల్ ట్యాంక్ నీళ్లే కొంపముంచాయా? అందులో ప్రమాదకర పదార్ధాలు కలిశాయా? అంటే అవుననే అంటున్నాయి పలు కెమికల్ అనాలసిస్ సంస్థలు. తమ నివేదికల్లో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెల్లడించాయి. ఏల�

    అంతుచిక్కని వింత వ్యాధి.. 505కు చేరిన బాధితులు​​​​​​​

    December 8, 2020 / 10:56 AM IST

    అంతుచిక్కని వింత వ్యాధి అసలు ఎందుకు వస్తోందో అర్థం కావట్లేదు.. ఏమైందో కారణం తెలియదు.. కానీ, వ్యాధిగ్రస్తుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అనూహ్యంగా పెరుగుతున్న బాధితులతో ఆసుపత్రుల్లో పడకలు నిండిపోతున

    ఏలూరుకు ప్రపంచం ఆరోగ్య సంస్ధ బృందం…..జగన్ సర్కారు కీలక నిర్ణయం

    December 7, 2020 / 05:17 PM IST

    World Health Organization delegation to visit Eluru : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఆస్పత్రికి వచ్చిన బాధితుల సంఖ్య 443కి చేరింది. వ్యాధి కారణాలు తెలుసుకోటానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు చెందిన వై

    ఏలూరులో వ్యాధి వాటర్ వల్ల కాదు.. ఏం వైద్యం చేయాలో తెలియట్లేదు!

    December 7, 2020 / 06:52 AM IST

    Eluru:పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వందల మంది అంతుచిక్కని వ్యాధి బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోండగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురవడంపై కేంద్రం ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో కేంద్ర

    ఏలూరులో అంతుపట్టని వ్యాధి… బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదన్న మంత్రి ఆళ్లనాని

    December 6, 2020 / 01:12 PM IST

    minister All anani visit mysterious illness Victims : ఏలూరులో అంతుపట్టని వ్యాధితో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన వారిని మంత్రి ఆళ్లనాని పరామర్శించారు. అనంతరం తాజా పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆస్పత్రిలో చేరిన వారికి అందుతున్న చికిత్స, కోలుకుంటున్న విధానం అడిగి

    ఏలూరు ఘటనపై సీఎం జగన్ ఆరా

    December 6, 2020 / 12:38 PM IST

    https://youtu.be/OJpd6Jk3qY0

    ఏలూరులో వింత వ్యాధిపై సీఎం జగన్‌ ఆరా..

    December 6, 2020 / 10:41 AM IST

    cm jagan inquire eluru strange disease : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రజలను భయపెడుతోంది. నిన్న రాత్రి నుంచి పడమర వీధి, దక్షిణపు వీధి, కొబ్బరితోట, గన్ బజార్, శనివారపు పేట ప్రాంతాల్లో ప్రజలు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతున్నారు. కూర్చున్న వారు క�

    ఏలూరును వణికిస్తోన్న వింత వ్యాధి… రెండు రోజుల్లో 140 మంది ఆసుపత్రిలో..

    December 6, 2020 / 07:34 AM IST

    Strange disease Eluru : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృష్టించగా.. మళ్లీ ఈ కొత్త వ్యాధి ఏ�

10TV Telugu News