Emiganur

    డాక్టర్ల నిర్వాకం : బాలింత కడుపులో దూది పెట్టి కుట్టేశారు

    November 17, 2019 / 06:50 AM IST

    కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మరోసారి గవర్నమెంట్ డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఓ బాలింత కడుపులో దూది పెట్టి కుట్లు వేసిన ఘటన జరిగింది. సదరు బాధితురాలికి కడుపు నొప్పితో హాస్పిటల్ కు రావటంతో.. డాక్టర్ల నిర్వాకం బైటపడింది. దీంతో బాధితు�

10TV Telugu News