EMIs

    ఈఎమ్ఐలు కట్టలేక కుటుంబంలో ఐదుగురు సూసైడ్

    November 3, 2020 / 08:23 AM IST

    Assam: ఆర్థిక సమస్యలు ఆ కుటుంబాన్ని ముంచేశాయి. తీసుకున్న అప్పులకు పెరిగిన వడ్డీలు కట్టలేక కుటుంబం(భార్య, ముగ్గురు కూతుళ్లు)తో సహా ఆత్మహత్య చేసుకున్నారు. అస్సాంలోని కొక్రాఝార్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనతో అంతా షాక్ అయ్యారు. 45ఏళ్ల నిర్మల్ పాల్ క�

    లోన్ మారిటోరియం ఇస్తారా? ఇవ్వరా? కేంద్రానికి లాస్ట్ చాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు

    September 10, 2020 / 12:18 PM IST

    Rbi loan moratorium extension: లోన్ మారిటోరియపై తుది నిర్ణయం తెలిపేందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి గడువు ఇచ్చింది. కాగా, ఇదే లాస్ట్ చాన్స్ అని తేల్చి చెప్పింది. లోన్ మారిటోరియంపై మీ నిర్ణయం ఏంటో తెలపాలని కేంద్రాన్ని అడిగింది. ఇందుకోసం రెండు �

    సుశాంత్ కట్టిన ఈఎమ్ఐ రూ.4.5కోట్లు మాజీ ప్రియురాలి కోసమేనట

    August 14, 2020 / 09:54 PM IST

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక విషయం బయటపడింది. ఇన్ని రోజులు రియా చక్రవర్తి వైపు నుంచే ఏదైనా జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులకు మరో అంశం వెలుగులోకి వచ్చి షాక్ ఇచ్చింది. రియా చక్రవర్తికి ముందు మాజీ ప్రియురాలు అ�

10TV Telugu News