Home » Employees’ Provident Fund Organisation
అకౌంట్ హోల్డర్లు రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చని...ఈపీఎఫ్ఓ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం కరోనా ఉధృతి క్రమంలో..ఖర్చులు...
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులను జమ చేసినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. రూ.23.44 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో జమ చేసినట్లు ట్వీట్ చేసింది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్)లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కనీస వేతన నిబంధనలు, ఉద్యోగి పింఛను పథకం(ఈపీఎస్)లో మార్పులు చేయబోతుంది ప్రభుత్వం. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఈపీఎస్తో పాటు జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్)ను చట్టంలో చేర్చ�