Home » employees
Non-stop destruction at Kolar Wistron Company : కర్నాటకలోని కోలార్లో ఉన్న విస్ట్రాన్ కంపెనీ వద్ద విధ్వంసం కొనసాగుతోంది. జీతాలు సక్రమంగా చెల్లించట్లేదంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 7వందలకు పైగా కంప్యూటర్లను, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. 6 కోట్ల రూపాయల విలువైన విస్ట్రాన్ �
Maharashtra Government issues dress code at work ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ప్రవేశపెడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్,ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ధరించి రావడంపై మహా ప్రభుత్వం నిషే�
vodafone idea:సీనియర్ లెవల్ ఉద్యోగులు సంస్థను వదిలేసి వెళ్లిపోవడానికి రెడీ అవడంతో వారిని అట్టిపెట్టుకునే క్రమంలో వొడాఫోన్ ఐడియా నెల జీతం అదనంగా ఇవ్వాలని ఫిక్స్ అయింది. మార్కెటింగ్ డైరక్టర్ అవనీశ్ ఖోస్లాను చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గానూ ప్రమోట్ చేశ�
AP government employees : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పించనర్లకు ఏపీ ప్రభుత్వం కరవు భత్యాన్ని నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్ర�
CM YS Jagan agrees to release pending DA : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి దసరా పండుగ సందర్భంగా తీపికబురు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెండింగ్లో పెట్టిన రెండు డీఏలతోపాటు మొత్తం మూడు కరువు భత్యాలు (డీఏలు) మంజూరు చేయడానిక�
First corona vaccine : ఇప్పుడిప్పుడే పారిశ్రామిక, కార్పొరేట్ రంగం కుదుటపడుతోంది. తమ ఉద్యోగుల కోసం కరోనా వ్యాక్సిన్ ను ఎక్కడి నుంచైనా కొనడానికి పలు కీలక సంస్థలకు అనుమతినివ్వడానికి సానుకూలంగా ఉంది. ప్రధాన ఆర్థిక రంగాలు కరోనాతో ఇబ్బంది పడకూడ�
pay cut salaries to Employees : రాష్ట్రంలోని ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కోత విధించిన వేతనాల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకు�
ఉత్తరప్రదేశ్ లోని జైలు ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా బాడీ కెమెరాలు ధరించాల్సిందేనని ఆ రాష్ట్ర జైళ్ల శాఖ ప్రకటించింది. బాడీ కెమెరాల పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖకు రూ.80 లక్షల�
దేశంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) దేశంలోని వివిధ నగరాల్లోని తన క్యాంపస్లలో 11 ఐసోలేషన్ లేదా క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభించింది. ముంబై, ఇండోర్, నాగ్పూర్ వంటి నగరాల్లో ఈ కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. �
బిజినెస్పరంగా కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడం తప్పనిసరి. వారి ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్నామని.. కల్చర్ కు సరిపోతామని నిరూపించుకోలేకపోతే పక్కకుపెట్టకపోతే కంపెనీ ఎదుగుదల ఆపేసినట్లే. బిజినెస్ అండ్ ప్రోఫిట్ కోసం ఎంత ఎబిలిటీతో ఉన్నారో తెలు