Home » employees
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి కమ్మేసింది. కరోనా కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నం అయ్యాయి. ఎన్నో కంపెనీలు ఆర్థిక నష్టాల కారణంగా మూతపడ్డాయి. ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. చాలామందికి జీతాల్లో కోత పడి�
telangana 73 % salary hike for employees : ఉద్యోగులకు కేవలం ఆరున్నర సంవత్సరాలలో 73 శాతం జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ సీఎం కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు అందిస్తున్న రాష్ట్రం త
రెండు మూడ్రోజుల్లో అసెంబ్లీ వేదికగా పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ మార్చి 17న శాసనసభలో చెప్పిన విషయం తెలిసిందే. ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేర రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, �
విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామన్న నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఉక్కు ఉద్యమం మరింత ఉధృతమైంది. కేంద్ర సర్కార్ తీరుపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రాణాలు అర్పించైనా స్టీల్ప్లాంట్ను ప్రైవేట్పరం కానివ్వబోమని చెబుతున్నార
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడించింది.
Infosys, Accenture Covid Vaccination: ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, యాక్సెంచర్.. తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి. భారత్లో తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కోసం అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని తెలిపాయి. కేవలం ఉద్యోగులకే కాదు వారి కుటుంబసభ్యులకు అయ్యే ఖర్చుని కూడా తామే భరిస
Visakhapatnam Steel Plant : లాభాల్లో ఉన్న వైజాగ్ స్టీల్కు నష్టాలు ఎందుకు వచ్చాయి. ఆ తర్వాత ఎందుకు కోలుకోలేకపోయింది. అసలు స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. ప్రైవేటు చేతుల్లో పెట్టకుండా సంస్థను బాగు చేయలేమా..? ఒకప్ప
phonepe gives shares to employees: వాల్ట్ మార్ట్ కి(Walmart) చెందిన ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే(PhonePe).. తన ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఫోన్ పే సంస్థ తన ఉద్యోగులకు షేర్లు(ఎంప్లాయి స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్స్-ESOP) ఇచ్చింది. ఒక్కొక్కరికి రూ.3 లక్షల విలువైన షేర్ల�
Sharjah-based Indian businessman : కరోనా విజృంభణ సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. మరికొన్ని సంస్థలయితే ఏకంగా ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని సంస్థలు తాత్కాలికంగా ఉద్యోగులను నిలిపేసి.. కొన్ని నెలల తరువాత తిరిగి తీసుకున్నాయి. కానీ.. ఇక్కడ �
ap panchayat elections : ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో 13 వందల 23 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. 12 జిల్లాల్లోని 3 వేల 249 పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం 19 వేల 491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18 వేల 168 మాత్రమే పోటీకి అ�