employees

    స్విగ్గీలో 1100మంది ఉద్యోగుల తొలగింపు

    May 18, 2020 / 07:46 AM IST

    కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగలను తొలగించే పని ప్రారంభించాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలోనే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు వరుసగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇప్�

    Twitter ఉద్యోగులకు పర్మినెంట్‌గా Work from Home 

    May 13, 2020 / 06:39 AM IST

    టాప్ సోషల్ మీడియాలో కంపెనీల్లో ఒకటైన ట్విట్టర్.. ఉద్యోగులకు పర్మినెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ కేటాయించనుంది. కరోనావైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన ట్విట్టర్ వర్క్ కల్చర్ నచ్చడంతో ప్రపంచ వ్యాప్తంగా కొందరు ఉద్యోగులకు పర్�

    లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించిన సంస్థలకే ఈపీఎఫ్ రాయితీలు

    April 21, 2020 / 05:10 AM IST

    లాక్ డౌన్ (మే 3, 202) వరకు అమలులో ఉంటుందని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వంద లోపు కార్మికులు ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను భరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కార్మిక శాఖ చర్యలకు తీసుకోవడానికి సిద్ధమైంది.

    కరోనా కష్టకాలంలో…ఉద్యోగులకు జీతాలు పెంచిన ఐటీ కంపెనీ

    April 17, 2020 / 08:55 AM IST

    కరోనావైరస్ కష్టకాలంలో ఉద్యోగులకు తీపికబురు అందించింది ఫ్రెంచ్ ఐటీ సర్వీసుల కంపెనీ క్యాప్ జెమినీ. లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న ఐటీ కంపెనీలు ఇప్పటికే పలు చోట్ల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు,జీతాల చెల్లింపులో కోతలు విధిస్తున్నట్ల�

    చాలా ఈజీ, మీ పీఎఫ్(PF) బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి

    April 17, 2020 / 06:33 AM IST

    ఒకప్పుడు పీఎఫ్(Provident Fund) బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్‌. టెక్నాలజీ పుణ్యమా అని సీన్ మారింది. పీఎఫ్ వివరాలు చాలా సులువుగా తెలుసుకోవచ్చు.

    ఉపాసన మంచి మనసు.. మెచ్చుకున్న మెగాస్టార్

    April 5, 2020 / 12:08 PM IST

    ఉపాసన తీసుకున్న మంచి నిర్ణయానికి థ్యాంక్స్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి..

    కరోనా ఎఫెక్ట్‌ : ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత…సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం 

    March 30, 2020 / 08:01 PM IST

    కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకోసం... సీఎం కేసీఆర్ ముందే చెప్పినట్లుగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని డిసైడయ్యింది.

    కరోనా భయంతో ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారని.. $ 1,000 డాలర్ల బోనస్ ప్రకటించిన Facebook

    March 18, 2020 / 04:04 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సోషల్‌ మీడియా దిగ్గజం Facebook తన ఉద్యోగులకు వెయ్యి డాలర్లు బోనస్ ప్రకటించింది. కరోనా కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారని.. వారి శ్రమను గుర్తించి, ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగ�

    ఉద్యోగులకు 4శాతం డీఏ పెంచిన గవర్నమెంట్

    March 13, 2020 / 12:52 PM IST

    కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. డియర్‌నెస్ అల్లోవెన్స్‌ను 4శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షన్ తీసుకుంటున్న వాళ్లకు ఇది వర్తిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో డీఏ

    Welspun CEO అదరహో.. డ్యాన్స్ వేసి ఉద్యోగుల్లో జోష్

    February 19, 2020 / 02:35 PM IST

    వెల్‌స్పన్ ఇండియా సీఈవో దీపాలీ గోయెంకా అదరగొట్టారు. ఆఫీసుకు వచ్చి ఎంప్లాయ్స్ వివరాలు అడిగి హుందాగా చైర్ లో కూర్చోలేదు. కింది ఉద్యోగులతో కలిసి స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ సినిమాలోని ముఖాబులా పాటకు డ్యాన్స్ చేశారు. ఆఫీసులో పాటకు డ్యాన్స్ చేసిన తీ�

10TV Telugu News