Home » employees
సీఎం కేసీఆర్ పిలుపుతో ఆర్టీసీ కార్మికులు శుక్రవారం ఉదయం నుంచి విధుల్లో చేరారు. 55రోజుల తర్వాత మళ్లీ స్టీరింగ్ పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర విభాగాల సిబ్బంది విధుల్లో చేరారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపో�
గూగుల్ సంస్థ ఉద్యోగులకు కావాలసినంత స్వేచ్ఛనిచ్చి వారిలోని క్రియేటివిటీని బయటపెట్టాలని తపనపడుతుంటుంది. అదే హద్దు మీరితే.. కంపెనీ అవసరాలకు మించి ఉద్యోగులు ప్రవర్తిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా తీసి పక్కనపడేస్తానంటోంది. ఈ మేర సోమవారం నలుగురు �
ఆర్థిక మందగమనం నెలకొన్న సమయంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్ లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT)కంపెనీలు కీలక నిర్ణయాలకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి టాప్ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల కోతపై తమ ఉద్దేశా�
ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన BSNL, MTNLలోని వేలాది మంది ఉద్యోగాలు స్వచ్చంధ విమరణ పథకం (VRS)కు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం 4 రోజుల్లోనే 60వేల మంది ఉద్యోగులు VRS కోసం దరఖాస్తు చేసుకున్నట్టు టెలికం కార్యదర్శి అనూష్ ప్రకాశ్ తెలిపారు. టెలికం శాఖ (DoT) నిర్వహిం�
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం డీఏను పెంచింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్టారావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మూల వేతనంపై కరువ భత్యం 30.392శాతం నుంచి 33.536శాతానికి పెరిగింది. 2019, జనవరి 1నుంచి డీఏ పెం
వారంలో 6 రోజులు ఆఫీసుల్లోనే. ఒకరోజు, లేదంటే రెండు రోజులు వీక్ ఆఫ్. వారంలో వీక్ ఆఫ్ దొరికితే చాలు.. ఎక్కడెక్కడికి వెళ్లాలా అని ప్లాన్ చేస్తుంటారు. పని ఒత్తిడి ఒకవైపు.. ఫ్యామిలీతో కలిసి సరదగా గడిపేందుకు కూడా సమయం దొరకదు. ఐటీ ఉద్యోగులకు మాత్రం వా�
ఫ్రాన్స్ మల్టీటెక్నాలజీ సంస్థ క్యాప్ జెమిని కూడా ఉద్యోగాల్లో కోత మొదలుపెట్టింది. కాగ్నిజెంట్ టెక్ సంస్థ బాటలోనే క్యామ్ జెమిని ఉద్యోగాల్లో కోత విధిస్తోంది. దేశంలో మందగమనం కారణంగా చూపుతూ ఇండియాలోని తమ కంపెనీలో పనిచేసే దాదాపు 500 మంది ఉద్యోగు�
టూ వీలర్ మీద వెళ్లేవాళ్లు హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే అది వారి సేఫ్టీ కోసం. కానీ ఉత్తరప్రదేశ్ లో ఆఫీస్ లో కూర్చుకుని పనిచేసే ఉద్యోగులు హెల్మెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఎందుకంటే సేఫ్టీ కోసం. అదేంటీ ఆఫీస్ కుర్చీలో ఫ్యాన్ కింద కూర్చున�
కొన్ని పార్టీల నాయకుల మాటలను విని…యూనియన్ నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారని..తద్వారా..కార్మికుల మరణాలకు కారణమంటున్నారు డ్రైవర్ సయ్యద్ హైమద్. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకే తాను డ్యూటీలో చేరేందుకు నిర్ణయించినట్లు �
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని మంత్రి పేర్నినాని అన్నారు. జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని చెప్పారు.