employees

    కేంద్ర ఉద్యోగులు 20 ఈఎల్స్‌ని వాడుకోవాల్సిందే!

    January 5, 2019 / 02:57 AM IST

    ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు…మీ ఎర్న్‌డ్ లీవ్స్ ఏడాదిలోనే వాడుకోవాల్సి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో అదనపు భత్యం కింద వీటిని దాచుకోవడానికి ఇక వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.  సెంట్రల్ గవర్నమెంట్ ఉ

    టి.ఉద్యోగులకు తీపి కబురు అందేనా : పీఆర్సీ కమిటీ కసరత్తులు

    January 4, 2019 / 01:11 AM IST

    హైదరాబాద్ : నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం… ఉద్యోగుల ఐఆర్‌, ఫిట్‌మెంట్‌ ఇచ్చే దానిపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముగ్గురు సభ్యులతో ఇప్పటికే  పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల ప్రయోజనాలను మెరుగుపర్చే విధంగా ప్రభు

    పెరగనున్న ఈపీఎఫ్ వడ్డీరేట్లు

    January 2, 2019 / 11:36 AM IST

    ఉద్యోగులకు శుభవార్త. ఈపీఎఫ్ అకౌంట్ వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదేగాని జరిగితే దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది.