Home » employees
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందిగా ఉన్న తమ ఖాతాదారుల పాస్ వర్డ్ లు తమ ఉద్యోగులకు తెలుసనీ...ఇంటర్నల్ సర్వర్లలో వాటిని సేవ్ చేసి ఉంచామని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజనం ఫేస్ బుక్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
హైదరాబాద్ : అందరికీ సొంతగా ఇళ్లు కట్టుకోవటం సాధ్యం కాదు. అందుకు అద్దె ఇళ్ల మీదనే ఆధారపడుతుంటాం. మరోవైపు ఇంటి అద్దెలు రేటు హడలెత్తిస్తున్నాయి. అయినా సరే తప్పనిసరి పరిస్థితి..మెట్రో నగరాలకు ఎంతమంది ఉపాధి కోసం వస్తుంటారు. ఈ క్రమంలో అద్దెకు ఇళ్ల�
శుక్రవారం(మార్చి-8,2019) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమ�
ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాకంగా నిర్వహిస్తున్న కుంభమేళాలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. పవిత్ర త్రివేణి సంగం ఘాట్ లో పుణ్యమాచరించిన తర్వాత హారతి ఇచ్చారు.అక్కడ నిర్వహిం�
అమరావతి: ఏపీ లోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు.&n
ఢిల్లీ : ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నఈఎస్ఐ పరిమితి 15 వేల రూపాయల నుంచి 21 వేలకు పెంచారు. ఇప్పటి వరకు 15 వేల రూపాయల లోపు నెలజీతం ఉన్న ఉద్యోగులకు మాత్రమే లభించే ఈఎస్ఐ వైద్య సేవలు ఇక నుంచి 21 వేల రూపాయల వరకు జీతం పొందే ఉద్యోగులు కూడా పొందవచ్చ�
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొందరు ఉద్యోగులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తిరుమల టీటీడీ అధికారులను దారికి తీసుకురావడంలో ప్రభుత్వ పెద్దలకు కొన్ని పరిమ�
మీ ఆఫీస్ వారానికి నాలుగు రోజులే ఉండి, 3 రోజులు సెలవులు ఉంటే ఎంత బాగుంటుందోనని అనుకుంటారా?. అయితే మీ డ్రీమ్ నెరవేరే రోజులు త్వరలో రానున్నాయి.
హైదరాబాద్ : రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ అయిన ‘సచివాలయం’….ఇలాంటి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు విధుల్లో కరెక్టు టైం పాటిస్తున్నారా ? లేదా ? అనేది తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. సచివాలయంలోని పలు విభాగాలను టెన్ టివి పరిశీల�
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు…మీ ఎర్న్డ్ లీవ్స్ ఏడాదిలోనే వాడుకోవాల్సి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో అదనపు భత్యం కింద వీటిని దాచుకోవడానికి ఇక వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉ