Home » Encounter
జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. ఏపీలోని గుంటూరు జిల్లాలోని బాపట్లకు చెందిన జవాన్ మరుపోలు జశ్వంత్ రెడ్డి కశ్మీర్లోని రాజౌరి జిల్లా సుందర్బని సెక్టార్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు క
కశ్మీర్ లోని హంద్వారాలో ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా భద్రతా దళాలు మరోమారు పైచేయి సాధించాయి. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ ఉబైద్ ను భధ్రతా దళాలు హతమార్చాయి. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ మెహ్రాజుద్దీన్ హల్వాయి అలియాస్ ఉబైద్ �
బిగ్బాస్ ఫస్ట్ సీజన్ మినహాయిస్తే, మిగతా సీజన్లు మొత్తం ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారో ముందే తెలిసిపోతూ ఉండడంతో అసలు గేమ్ మజా మిస్ అయ్యింది అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. ప్రతీసారి ఒకరోజు ముందుగానే ఎవరు వెళ్లిపోతున్నారు అనే విషయం తెలిసిప�
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా.. ఓ ఆర్మీ జవాన్ వీరమరణం పొందారు. రాజ్ పోరా ప్రాంతంలోని హంజిన్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆర్మీ అధ
పుల్వామా జిల్లాలోని Hanjin గ్రామంలో ఉన్న Rajporaలో ఉగ్రవాదులు దాక్కొన్నారని భధ్రతా దళాలకు సమాచారం వచ్చింది. దీంతో 2021, జూలై 02వ తేదీ శుక్రవారం కూంబింగ్ నిర్వహించారు.
Jammu And Kashmir : జమ్మూ కాశ్మీర్ లోని పరింపోరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ ఉగ్రవాది, లష్కరే తోయిబా కమాండర్ నదీమ్ అబ్రార్ హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబందించిన వివరాలను వెల్లడించారు. సోమవారం పరింపోరాలో జమ్మూ కాశ్మీర్ పోలీస�
జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ గ్రామంలో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
కాల్పుల మోతతో అడవి మరోసారి దద్దరిల్లింది. విశాఖ ఏజెన్సీలో మరోసారి మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కొయ్యూరు మండలం వంపు పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మరోసారి తుపాకుల మోత మోగింది. పోలీసులకు..మావోయిస్టులకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 13మంది మావోలు హతమయ్యారు. శుక్రవారం (మే21,2021) ఉదయం తూర్పు విదర్భలోని అడవిలో పైడి-కోట్మి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో
చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తుపాకుల మోత మోగింది. విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.