Encounter

    లాయర్ దంపతుల హ‌త్య.. నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేస్తే ప్రజలు తిరగబడతారు

    February 18, 2021 / 12:18 PM IST

    bandi sanjay on advocate couple murder: హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర దుండగులు దారుణంగా హత్య చేసిన ఘ‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. వామన్‌రావు తల్లిదండ్ర�

    ఢిల్లీలో అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్

    December 7, 2020 / 04:06 PM IST

    Five arrested in Delhi after encounter; police probing terror links : పలు ఉగ్రవాగ సంస్ధలతో సంబంధాలు ఉన్న ఐదుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీలోని షాకర్ పూర్ ప్రాంతంలో వారితో జరిపిన ఎదురు కాల్పులు అనంతరం అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ పోలీసు కమీషనర్ ప

    ఎన్‌కౌంటర్‌లో సైకో కిల్లర్ హతం.. పోలీసులకు గాయాలు!

    December 4, 2020 / 10:04 AM IST

    సైకో కిల్లర్, కరుడుగట్టిన హంతకుడు దిలీప్‌ దేవాల్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యాడు. గుజరాత్‌లోని దాహోద్‌కు చెందిన దిలీప్‌కు హత్యలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఒంటరిగా ఉండే వృద్ధుల ఇళ్లను టార్గెట్‌ చేసి తన గ్యాంగ్‌తో కలిసి దొంగతనాలకి దిగ

    జమ్ముకాశ్మీర్ లో ఎన్ కౌంటర్…నలుగురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతాదళాలు

    November 19, 2020 / 08:27 AM IST

    Jammu and Kashmir Encounter : జమ్ముకాశ్మీర్ లోని ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం (నవంబర్ 19,2020) తెల్లవారుజామున బాన్ టోల్ ప్లాజా దగ్గర భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాదళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు�

    బీజేపీ నేతల హత్యకు కారణమైన హిజ్బుల్ కమాండర్ ఎన్ కౌంటర్ లో హతం

    November 1, 2020 / 06:33 PM IST

    Hizbul Mujahideen operational chief killed రెండు రోజుల క్రితం శ్రీనగర్ లో ముగ్గురు బీజేపీ నాయకుల హత్యకు కారకుడైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్’సైఫుల్లా మిర్’ఆదివారం(నవంబర్-1,2020)భద్రతాదళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో మృతి చెందినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ డీజీ దిల్బాగ్ సింగ�

    ములుగు ఆస్పత్రిలో మావోయిస్టుల మృతదేహాలు

    October 19, 2020 / 11:30 AM IST

    maoists : మంగపేటలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ములుగు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. అయితే ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వి

    భారీ ఎన్‌కౌంటర్…ఐదుగురు మావోయిస్టులు హతం

    October 18, 2020 / 09:26 PM IST

    Five Naxals killed in gunbattle మహారాష్ట్రలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా కొసమి-కిసనెల్లి అటవీప్రాతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసా�

    ఢిల్లీలో ఎదురు కాల్పులు….నలుగురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కు గాయాలు

    October 8, 2020 / 02:15 PM IST

    Delhi Most Wanted Criminals Encounter : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తెల్లవారు ఝూమున ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో పేరు మోసిన నేరస్ధులు నలుగురికి గాయాలయ్యాయి. ఇరువైపులా 50 రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బేగంపూర్ పోలీసు స్టేషన్ పరిధి, డీప్ విహా�

    గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో సంచలన పరిణామం….

    October 3, 2020 / 03:46 PM IST

    గ్యాంగ్ స్టర్ నయూమ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోంటున్న 25మంది పోలీసు అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. నయూంతో 25 మంది పోలీసు అధికారులకు సంబంధాలున్నట్లు… అతని నేరాలకు వీరు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.

    షాపింగ్ మాల్ కాదు స్టూడియో కడతా.. అందుకే ‘వేదిక’ ఏర్పాటు చేశా.. దర్శకుడు ఎన్.శంకర్..

    August 14, 2020 / 03:45 PM IST

    ‘నా తొలి సినిమా ‘ఎన్‌కౌంటర్‌’ 1997 ఆగస్టు 14న విడుదలైంది. ఏడాది తర్వాత సరిగ్గా అదే రోజున ‘శ్రీరాములయ్య’ రిలీజ్‌ అయింది. దర్శకుడిగా నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఆగస్టు 14 నాకు చాలా ప్రత్యేకమైన తేది. అందుకే ఆ రోజేనే ‘వేదిక’ సంస్థను ప్రారంభిస్తున�

10TV Telugu News