Home » Encounter
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గ్యాంగ్ స్టర్స్ మీద ఉక్కుపాదం మోపింది. గత కొద్ది రోజులుగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఏరివేత కార్యక్రమం చేపట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఎన్కౌంటర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటిక�
[lazy-load-videos-and-sticky-control id=”qnO_-N8dsQs”]
నాగరిక సమాజానికి వ్యతిరేకంగా అవినీతి రాజకీయ నాయకులు మరియు అధికారులు రక్షించిన మాఫియా సంస్కృతి ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నించేలా అభివృద్ధి చెందితే.. అతనే ఒక వికాస్ దుబే.. రాజకీయ నాయకుల, పోలీసుల, అధికారుల అండ దొరికితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోత�
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ ఎన్కౌంటర్లో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో ముఖ్య నిందితుడు, గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకల్ ఆలయం నుంచి అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత పోలీసులు అతన్ని ప్రశ్నించారు. ఈ స�
ఉత్తరప్రదేశ్ లో 8మంది పోలీసులను బలితీసుకున్న గ్యాంగ్ స్టర్, మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబే హతమయ్యాడు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి అమర్ దూబేని కాల్చి చంపారు. 8మంది పోలీసుల హత్య కేసులో అమ
పోలీసులు అంటేనే రక్షకభటులు.. నేరస్థుల పని పడుతూ ప్రజారక్షణ కోసం నిరంతరం పాటుపడుతుంటారు. అలాంటిది ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్ జరిపిన కాల్పుల్లో ఏకంగా 8మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. అసలు గ్యాంగ్స్టర్ అంత ప్లాన్డ�
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలోని బండోజా ఏరియాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య మంగళవారం తెల్లవారుఝూమున 5గంటలనుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్య
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుక గత రాత్రి పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
దిశ నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఇంకా విచారణ కొనసాగుతోంది. 2020, ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం మరోసారి విచారణ జరిపింది సుప్రీం. ఎన్ కౌంటర్లో పాల్తొన్న పోలీసులపై FIR నమోదు చేయాలని, ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇ�
నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. మానవ మృగాల్లో మార్పు లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి