Encounter

    పుల్వామా సూత్రధారి ఎన్ కౌంటర్ లో హతం 

    March 11, 2019 / 07:39 AM IST

    శ్రీనగర్‌:  జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడికి పధక  రచన చేసిన ప్రధాన సూత్రధారి  ఎలక్ట్రీషియన్ మహ్మద్‌ భాయ్‌ ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించినట్లు  తెలుస్తోంది. త్రాల్‌లోని పింగ్లిష్‌ ప్రాంతంలో  ఉగ్రవాదులు సంచరిస్తున్నారన�

    పుల్వామాలో ఎన్‌కౌంటర్ : ఇంటిని పేల్చేసి ఉగ్రవాదిని మట్టుబెట్టారు

    March 5, 2019 / 03:16 AM IST

    జమ్మూకాశ్మీర్ పుల్వామాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. త్రాల్‌ ప్రాంతంలోని గోల్ మసీద్‌లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ఇంటిని

    అమరజవాన్ విషయంలో తప్పు చేశాం…క్షమాపణలు కోరిన పీకే

    March 4, 2019 / 07:32 AM IST

    హందార్వా ఎన్ కౌంటర్ లో అమరుడైన జవాన్ పింటూ సింగ్ మృతదేహాం ఆదివారం(మార్చి-3,2019) పాట్నా ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న సమయంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు సీఎం కానీ,ఏ ఒక్క ఎన్డీయే మంత్రి కాని,పార్టీ సీనియర్ నేత కానీ అక్కడికి రాకపోవడం తీవ్ర దుమారం రేగింది.

    హంద్వారా ఎన్ కౌంట‌ర్ ముగిసింది

    March 3, 2019 / 01:26 PM IST

    జ‌మ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో మూడు రోజులుగా జ‌రుగుతున్న ఎన్ కౌంట‌ర్ దాదాపు ముగిసిన‌ట్లేన‌ని ఆదివారం(మార్చి-3,2019) కాశ్మీర్ ఐజీపీ ఎస్పీ ప‌నీ తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల డెడ్ బాడీల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ఆయ‌న‌ తె

    ఎదురుకాల్పులు : నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

    March 3, 2019 / 05:55 AM IST

    జమ్ముకశ్మీర్: సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత జవాన్లను కవ్విస్తునే ఉన్నారు. పుల్వామా దాడి తరువాత సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాలతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. తుపాకులు ఎప్పుడు ఘర్జిస్తాయో తెలీక ప్ర

    ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి

    March 1, 2019 / 01:32 PM IST

    జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా ఉగ్రదాడి మరువకముందే మళ్లీ విరుచుకుపడ్డారు. జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. 

    హంద్వారాలో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం 

    March 1, 2019 / 04:51 AM IST

    జమ్ము కశ్మీర్ : సరిహద్దుల్లో  మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులకు భారత భద్రతా దళాలు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో మన జవాన్లు డేగ కళ్లతో సరిహద్దులను పర్యవేక్షిస్తున్నాయి. ఈ క్రమంలో  మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు.

    భారీ ఎన్‌కౌంటర్ : 8మంది మావోయిస్టులు మృతి

    February 28, 2019 / 09:44 AM IST

    మహారాష్ట్ర గడ్చిరోలి సవేగామ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

    Shopian లో టెన్షన్ : జైష్ – ఎ – మహ్మద్ ఉగ్రవాది హతం

    February 27, 2019 / 02:35 AM IST

    షోపియాన్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. షోపియాన్‌లో ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. సైనికులు జరిపిన కాల్పుల్లో జైష్ – ఎ – �

    హైటెన్షన్ : కశ్మీర్‌లో ఫైరింగ్ – టెర్రరిస్ట్ హతం

    February 22, 2019 / 04:35 AM IST

    శ్రీనగర్ : కశ్మీర్‌.. మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బారాముల్లా సోపోర్‌లోని వార్పొరాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అర్ధరాత్రి ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓ ఇంటిలో నక్కిన ఉగ్రవాదులు �

10TV Telugu News