Home » Encounter
ఒడిశాలోని కోరాపుట్ జిల్లా..నందకూర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు..పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఐదుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులున్నారు. ఘటనాస్థలంలో భారీ డంప్ను స్వాధీనం చేసు�
జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హత మయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్ కు గాయాలయ్యాయి. దక్షిణ కాశ్మీర్ లోని హిమామ్ షాహీబ్ ప్రా�
లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని మావోయిస్టులు మందుపాతరతో హత్య చేసిన విషయం తెలిసిందే. మాండవీ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగించుకుని బచేలి నుంచి కువకొండకు వెళ్తుండగా..జరిగిన ఈ దాడిలో మా
రాంచీ : ఝార్ఖండ్ రాష్ట్రం, బెల్బాఘాట్ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు, ఒక సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందాడు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపధ్య�
లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.ఈ సమయంలో గురువారం (ఏప్రిల్-4,2019) కన్కేర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతాబలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.మహలా గ్రామానికి దగ్గర్లోని దట్టమైన అటవీప్రాం
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో సోమవారం(1 ఏప్రిల్ 2019)తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుబెట్ట�
ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. భారత సరిహద్దులోకి ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. భారత్లో ప్రవేశించి ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించేందుకు ట్రై చేస్తున్నారు. వీరిని భారత బలగాలు అడ్డుకుంటున్నాయి. ఎన్ కౌంటర్లో ఉగ్రవాదులను భ
రాయ్పూర్: లోక్ సభ ఎన్నికలు సమయం సమీపిస్తున్న క్రమంలో మావోయిస్టు ప్రాంతాలపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టిని పెట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలు య�
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బస్తర్ అటవీప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. బీమాపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.
ఛత్తీస్ గడ్ : రాజనందగావ్ పరిధిలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మృతి చెందారు. మార్చి 19 మంగళవారం రాజనందగావ్ దగ్గర పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందారు