Encounter

    ప్రతీకారం : ఎన్ కౌంటర్‌లో 5గురు మావోయిస్టుల మృతి

    May 8, 2019 / 11:56 AM IST

    ఒడిశాలోని కోరాపుట్ జిల్లా..నందకూర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు..పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఐదుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులున్నారు. ఘటనాస్థలంలో భారీ డంప్‌ను స్వాధీనం చేసు�

    జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదుల హతం

    May 3, 2019 / 06:23 AM IST

    జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హత మయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్ కు గాయాలయ్యాయి.  దక్షిణ కాశ్మీర్ లోని హిమామ్ షాహీబ్ ప్రా�

    ఎన్ కౌంటర్ : BJP MLA మాండవిని చంపిన మావోలు మృతి

    April 18, 2019 / 07:33 AM IST

    లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని మావోయిస్టులు మందుపాతరతో హత్య చేసిన విషయం తెలిసిందే. మాండవీ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగించుకుని బచేలి నుంచి కువకొండకు వెళ్తుండగా..జరిగిన ఈ దాడిలో మా

    జార్ఖండ్ లో ఎన్ కౌంటర్ : ముగ్గురు మావోయిస్టులు, జవాను మృతి

    April 15, 2019 / 06:55 AM IST

    రాంచీ : ఝార్ఖండ్‌ రాష్ట్రం, బెల్బాఘాట్‌ అటవీ ప్రాంతంలో  సోమవారం ఉదయం  మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు, ఒక సీఆర్‌పీఎఫ్‌ జవాను మృతి చెందాడు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపధ్య�

    ఎదురుకాల్పుల్లో నలుగురు BSF జవాన్లు మృతి

    April 4, 2019 / 09:38 AM IST

    లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.ఈ సమయంలో గురువారం (ఏప్రిల్-4,2019) కన్కేర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతాబలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.మహలా గ్రామానికి దగ్గర్లోని దట్టమైన అటవీప్రాం

    నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

    April 1, 2019 / 02:58 AM IST

    జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో సోమవారం(1 ఏప్రిల్ 2019)తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్ట�

    Jammu And Kashmir Encounter : ఐదుగురు ఉగ్రవాదుల హతం

    March 28, 2019 / 03:43 AM IST

    ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. భారత సరిహద్దులోకి ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. భారత్‌లో ప్రవేశించి ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించేందుకు ట్రై చేస్తున్నారు. వీరిని భారత బలగాలు అడ్డుకుంటున్నాయి. ఎన్ కౌంటర్‌లో ఉగ్రవాదులను భ

    సుక్మాలో తుపాకుల మోత : నలుగురు మావోలు హతం 

    March 26, 2019 / 09:47 AM IST

    రాయ్‌పూర్‌: లోక్ సభ ఎన్నికలు సమయం సమీపిస్తున్న  క్రమంలో మావోయిస్టు ప్రాంతాలపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టిని పెట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ బలగాలు య�

    ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ : నలుగురు మావోయిస్టులు హతం

    March 26, 2019 / 03:36 AM IST

    ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బస్తర్ అటవీప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. బీమాపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.

    ఛత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్ : మహిళా మావోయిస్టు మృతి

    March 19, 2019 / 02:40 PM IST

    ఛత్తీస్ గడ్ : రాజనందగావ్ పరిధిలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మృతి చెందారు. మార్చి 19 మంగళవారం రాజనందగావ్ దగ్గర పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందారు

10TV Telugu News